Take a fresh look at your lifestyle.
Browsing Tag

Farmer Issues

ధాన్యం కొనుగోలులో రాష్ట్రం విఫలం : బండి సంజయ్

ప్రతిపైసా కేంద్రమే ఇస్తున్నా...ఎందుకీ వైఫల్యం వడ్ల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం మద్యవర్తి మాత్రమే మధ్యవర్తిత్వం చేసినందుకు రాష్ట్రానికి కేంద్రం కమిషన్ కూడా ఇస్తోంది ఇకనైనా బేషజాలకు పోకుండా ప్రతి గింజను కొనుగోలు చేయండి జరిగిన పొరపాట్లను…

అచ్చంపేట మండలం నడింపల్లిలో పిడుగుపాటు ఘటన

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామంలో పిడుగుపాటు ఘటన విషాదాన్ని నింపింది. భారీ వర్షం సమయంలో పిడుగు పడటంతో మూడు పశువులు మృతి చెందాయి. గ్రామానికి చెందిన రైతు బుద్ధుల శేఖర్‌కు…

రైతు సంక్షేమ ప్రభుత్వం ఎక్కడ? కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట బీజేపీ ధర్నా

ముద్ర, కరీంనగర్ : కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని కరీంనగర్ కలెక్టరేట్ ముందు బిజెపి నాయకుల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అద్యక్షుడు గంగాడి క్రిష్ణరెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు చేయాలని…

ధాన్యం సేకరణలో అక్రమాలు అరికట్టాలి-బి ఆర్ ఎస్ పార్టీ మండలమాజీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య

మిల్లర్ల వద్ద ధాన్యం కోతలు లేకుండా డబ్బులు చెల్లించాలి ముద్ర, తుంగతుర్తి.... ధాన్యం కొనుగోలు సెంటర్లలో అక్రమాలను అరికట్టాలని ధాన్యం దిగుమతి చేసుకుంటున్నా రైస్ మిల్లుల వద్ద వరి ధాన్యంలో కోదలను లేకుండా చేయాలని డిమాండ్ చేస్తూ…

ధాన్యం కొనుగోళ్లపై ఆందోళన వద్దు – మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాలోని ప్రతి కొనుగోలు కేంద్రంలో అమ్మకానికి వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం…

సైకిల్ ఎక్కిన బీర్ల…. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వినూత్న నిరసన తెలిపిన తెలంగాణ రాష్ట్ర…

27 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర.. ముద్ర, యాదగిరిగుట్ట : రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సైకిల్ ఎక్కారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలపై…

ధాన్యం కొనుగోలులో బాధ్యత మరిచిన కేంద్ర ప్రభుత్వం..రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్…

మిల్లర్ల వద్ద నుండి మూడు పంటల బియ్యం ఎఫ్ సీఐ ఎందుకు తీసుకోలేదో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి.. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఆందోళన చెందవద్దు.. ధర్మారం: ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం బాధ్యత…

ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్…

ముద్ర, కోరుట్ల; తెలంగాణలో వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో…

వరి ధాన్యం, మక్కలు తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన…

ముద్ర, కోరుట్ల; మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డును బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి శనివారం రోజు జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల…

మెదక్ కలెక్టరేట్ ముందు ధర్నా

ముద్ర ప్రతినిధి, మెదక్: ధాన్యం కొనుగోలులో జాప్యం నిరసిస్తూ మెదక్ కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ ముందు వరి ధాన్యం పోసి నిరసన తెలిపారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రెండు నెలలు…