Take a fresh look at your lifestyle.
Browsing Tag

government response

మొక్కజొన్న, జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు వినతి నిర్మల్, సారంగాపూర్ లో ఏర్పాటుకు మంత్రి…

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ నియోజకవర్గంలో మొక్కజొన్న, జొన్న పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కె శ్రీహరి రావు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు…

ఆటోగ్యాస్ కు కొరత రానివ్వం-మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

సమస్యను అధిగమించేందుకు ప్రజా రవాణా సేవల విస్తరణ యోచన సరఫరాల పెంపుకు కేంద్ర పెట్రోలియం,సహజ వాయువు మంత్రికి లేఖ కొరత నివారణకు ఐ. ఓ.సి.ఎల్,హెచ్.పి.సి.ఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు సరఫరాను పెంచాలి ఎల్.పి.జి దిగుమతిలో నౌకల ఆలస్యంతోటే కొరత…

ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి: సిటిజన్ ఫోరం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని సిటిజన్ ఫోరం సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా…

వీధి కుక్కల దాడిలో కంటిచూపు కోల్పోయిన బాలుడికి అండగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి పట్టణంలో వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి, దురదృష్టవశాత్తూ కంటిచూపును కోల్పోయిన చిన్నారి ప్రియాంష్ పరిస్థితిపై భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.…

సోషల్ మీడియా వదంతులను నమ్మకండి.. పెట్రోలు, డీజిల్ కొరత లేనేలేదు : కేంద్ర మంత్రి బండి సంజయ్ విజ్ఝప్తి

దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో పెట్రోలు, డీజిల్ కొరతపై వస్తున్న వదంతులు ప్రజల్లో ఆందోళనకు దారితీస్తున్నాయి. అయితే ఈ వార్తలు పూర్తిగా అసత్యమని సంబంధిత అధికారులు స్పష్టం చేస్తున్నారు. దేశంలో ఎక్కడా ఇంధన కొరత లేదని, సరఫరా వ్యవస్థ సాధారణంగా…

ప్రజావాణి ఫిర్యాదు లకు తక్షణ చర్యలు తీసుకోవాలి : స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ పాండు

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడమే ప్రజావాణి కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అదనపు కలెక్టర్ పాండు అన్నారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి…

బాచుపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదంను పరిశీలించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.

ముద్ర, కుత్బుల్లాపూర్ : ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించి, ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బాధితులతో మాట్లాడి వారిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రగతి నగర్ బాచుపల్లి రోడ్డులో పల్నాడు, నరసరావు పేట,…

యూరియా కోసం రైతుల ఆందోళన…….

తిప్పర్తిలోని అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ముద్ర, తిప్పర్తి : యూరియా కోసం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల రైతులు ఆందోళనకు దిగారు. సాగుకు కీలకమైన యూరియా సకాలంలో అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం…