ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. -ఎమ్మెల్యే మందుల సామెల్ .
ముద్ర ,మోత్కూర్ :
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక" కార్యక్రమం (99 రోజుల కార్యాచరణ ప్రణాళిక) లో భాగంగా గురువారం మోత్కూరు పురపాలక సంఘ పరిధిలోని 12 వార్డులలో వార్డు కౌన్సిలర్ల అధ్యక్షతన వార్డు సభలు నిర్వహించారు. 1, 2 వ వార్డుకి…