సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి
నేతాజీ నగర్ లో హిందూ సమ్మేళనం
ముద్ర న్యూస్ బ్యూరో మెహిదీపట్నం: హిందువుల ఐక్యతను చాటి చెబుతూ మెహిదీపట్నం సమీపంలోని నేతాజీ నగర్ లో శనివారం రాత్రి హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గోల్కొండ భాగ్ కార్యకారిణి మలిపెద్ది…