Take a fresh look at your lifestyle.
Browsing Tag

India Education

ఓపెన్ పరీక్షలు సక్రమంగా నిర్వహించాలి -అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: జిల్లాలో పదవ, ఇంటర్మీడియట్ ఓపెన్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ…

ఘనంగా ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్ కార్యక్రమం

కోరుట్ల, ముద్ర  కథలాపూర్ మండలం పొతారం గ్రామం లో స్థానిక పీఎం శ్రీ ఎంపీపీఎస్  ప్రాథమిక పాఠశాలలో బుధవారం రోజు ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు హర్యానా సాంస్కృతిక నృత్యాలు, పాటలు…

నాగర్ కర్నూల్‌లో కేజీబీవీ బాలికల ఘన విజయం జిల్లా కలెక్టర్ అభినందించి సన్మానించారు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా విద్యా రంగంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ) విద్యార్థినులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లాలోని కేజీబీవీ జూనియర్ కళాశాలల…

జేఎన్టీయూలో విద్యార్థుల మధ్య చిచ్చు: చల్లా రామకృష్ణ రెడ్డిపై చర్యలకు డిమాండ్

ముద్ర కూకట్‌పల్లి : జేఎన్టీయూ ప్రతిష్టను దిగజారుస్తూ, విద్యార్థుల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్న చల్లా రామకృష్ణ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వివిధ విద్యార్థి సంఘాలు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావుకు వినతిపత్రం…

విద్యార్థులను అభినందించిన డిఇఓ రమేష్ కుమార్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ విద్యార్థులు ఇ-అభ్యాస్ ఐఐటీ ఫౌండేషన్ స్టాండర్డ్‌లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా బుధవారం పాఠశాలలో విద్యార్థులను…

స్టేట్ ర్యాంక్ సాధించిన గన్యాగుల విద్యార్థిని కొమ్మిడి స్ఫూర్తి

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ మండలం గన్యాగుల గ్రామానికి చెందిన కొమ్మిడి సరిత, శేఖర్ రెడ్డి దంపతుల కుమార్తె కొమ్మిడి స్ఫూర్తి ఇంటర్ ఎంపీసీ విభాగంలో 470లో 468 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ…

విద్యార్థులను ఫీజులు చెల్లించమని చెప్పడం సరికాదు: ఏఐఎస్ఎఫ్ నేతలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల…

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పేద, మధ్య తరగతి విద్యార్థులకు అనుకూలంగా లేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, కార్యదర్శి పుట్ట…

ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్త్- ఎస్పీ శ్రీనివాస్ రావు

ముద్ర ప్రతినిధి, మెదక్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. జిల్లా పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద…

ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లాలో ఈనెల 25 నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాధవి తెలిపారు. జిల్లాలో మొత్తం విద్యార్థులు -12,334 పరీక్షలు రాయనున్నారు. ఫస్ట్ ఇయర్ జనరల్ -5710…

ఇంటర్ విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో సాగాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

ముద్ర, మహాదేవపూర్: విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరై తమ ప్రతిభను చాటాలని సూచించారు. పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు ఒక ముఖ్యమైన దశ అని పేర్కొన్నారు. క్రమశిక్షణ, సమయపాలనతో పరీక్షా కేంద్రాలకు…