ఎయిమ్స్ ను సందర్శించిన ఎంపీ చామల
బీబీనగర్, ముద్ర ప్రతినిధి: భువనగిరి జిల్లా బీబీనగర్ లోని అఖిల భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)ను గురువారం భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఎయిమ్స్ డైరెక్టర్ సహా ఇతర ఉన్నత వైద్యాధికారులు ఆయనను సాదరంగా…