Take a fresh look at your lifestyle.
Browsing Tag

Indiramma Houses Scheme

సొంతింటి కల నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి జూపల్లి

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ రంగాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ పేదల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు. శనివారం…

బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఆఫర్లకు లొంగలేదు..

అందుకే నేడు క్యాబినెట్ లో మంత్రిని అయ్యాను.. జీవన్ రెడ్డి పై మంత్రి మరో మారు ఫైర్.. కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తాం.. ప్రజల మధ్యలో ఉంటాం.. మరో మారు అధికారంలోకి వస్తాం.. రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్…

నేడు గ్రామ, వార్డు సభలను పకడ్బందీగా నిర్వహించాలి- కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశం

  ముద్ర ప్రతినిధి మెదక్: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈనెల 2న గ్రామ సభలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్  ప్రతిమా సింగ్ అధికారులకు ఆదేశించారు. గ్రామ, మున్సిపల్ వార్డు సభలు, సభల నిర్వహణపై బుధవారం మండల…

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో సమస్యలుంటే తెలపండి -ఆడే గజేందర్

బోథ్, ముద్ర: రాష్ట్ర  ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి ఇబ్బంది ఉన్న తన దృష్టికి తీసుకురావాలని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ అన్నారు. ఆదివారం ఆయన  నేరడిగొండ…

ఏప్రిల్ 6న పిప్పిరిలో కాంగ్రెస్ బహిరంగ సభ

పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తి, ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహణ హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఇచ్చిన హామీల అమలు చేసే పత్రాలు పంపిణీ ఏర్పాట్లపై ఉమ్మడి అదిలాబాద్ కలెక్టర్లు,…

ప్రగతి పథంలో పేదల సంక్షేమం ​అభివృద్ధి పనులకు సమప్రాధాన్యం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ముద్ర, ఖమ్మం : కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో సంక్షేమం పరుగులు పెడుతోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా పాలన సాగుతోందన్నారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు…

తాగునీటి సమస్య రాకుండా కలిసికట్టుగా కృషి చేద్దాం: మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంలో మండలాలు నంబర్ వన్ కావాలి చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో సన్నాహక సమావేశాలు ముద్ర, కరీంనగర్: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలులో చిగురుమామిడి, సైదాపూర్ మండలాలను రాష్ట్రంలో నంబర్ వన్‌గా…

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

ముద్ర సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా, హత్నూర మండల పరిధిలోని మంగపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను శుక్రవారం రోజు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆకస్మికంగా సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు.ఈసందర్భంగా ఆమె…

సర్కారు జనం బాట మూడోసారి జనంలోకి ప్రజా ప్రభుత్వం విడతలు వారీగా కార్యక్రమాలు

ముద్ర. తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం మూడోసారి ప్రజల్లోకి వెళుతోంది. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 2023 డిసెంబర్లో 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజా పాలన గ్రామ, వార్డు సభలను నిర్వహించింది. 2025 జనవరి 26…

ఇందిరమ్మ ఇళ్లు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి, ముద్ర ప్రతినిధి ఫిబ్రవరి 27: వేసవి కాలంలో జిల్లాలో ఎక్కడా తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు, టూ బిహెచ్కే…