Take a fresh look at your lifestyle.
Browsing Tag

infrastructure

రైల్వే లైన్ పనుల్లో అనాలోచిత నిర్ణయం – మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ పట్టణం మధ్య లోంచి వెళుతున్న రైల్వే లైన్ పనుల్లో అధికారులు అనాలోచిత నిర్ణయం వల్ల పలువురు ఇళ్ళు కోల్పోతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. శనివారం రైల్వే లైన్ పనుల్లో ఇళ్ళు కోల్పోతున్న వారిని ఆయన కలిసి…

విద్యుత్ శాఖ నిర్లక్ష్యం – సమాచారం లేకుండా సరఫరా నిలిపివేతతో ప్రజల ఆగ్రహం

ముద్ర ప్రతినిధి నాగర్కర్నూల్: జిల్లా కేంద్రంలోని రాహత్ నగర్ కాలనీ, స్నేహపూరి కాలనీ, పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముందస్తు సమాచారం…

అమరావతికి శాశ్వత రాజధాని హోదా: అసెంబ్లీలో సీఎం చంద్రబాబు చారిత్రాత్మక తీర్మానం

ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించాలంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభలో చారిత్రాత్మక తీర్మానం ప్రవేశపెట్టారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ తీర్మానాన్ని…

సమస్యల పరిష్కారానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖాముఖి సమావేశాలపై మంత్రులు, ఎమ్మెల్యేల ప్రశంసలు

ఉమ్మడి జిల్లాల వారిగా ఆర్టీసీ సమస్యల పై మూడవ రోజు ఆదిలాబాద్, కరీంనగర్ , ఖమ్మం జిల్లాల ప్రజా ప్రతినిధుల ముఖాముఖి సమావేశం.. ఉమ్మడి జిల్లాల వారిగా తమ నియోజకవర్గాల్లో కొత్త బస్సులు, కొత్త రూట్లు , బస్ స్టేషన్ ల అభివృద్ధి , బస్ ల…

సిద్దిపేట అభివృద్ధి పై అక్కసు పెట్టుకొని ఎట్లా అడుగు పెడతావు రేవంత్ రెడ్డి. సిద్దిపేటపై ఎందుకింత…

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : నువ్వు ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా సిద్దిపేటపై ఈర్షాద్వేషాలేనా అంటూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ఈ నెల 22 న నంగునూర్ మండలం నర్మేట్ట లో ఏర్పాటు చేసిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ని…

యుద్ధ ప్రాతిప‌దిక‌న‌ అభివృద్ది ప‌నులు పూర్తి చేయాలి-వ‌రంగ‌ల్ న‌గ‌రాభివృద్దిపై మంత్రి పొంగులేటి…

వ‌రంగ‌ల్ స‌మ‌గ్రాభివృద్దికి ప్ర‌త్యేక చ‌ర్య‌లు త్వ‌ర‌లో ఎంజిఎం హాస్పిట‌ల్ ప్రారంభం అండ‌ర్ గ్రౌండ్ ప‌నుల‌కు శంకుస్దాప‌న‌ ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం వ‌రంగ‌ల్…

విధ్వంసం లేకుండా మూసీని సుందరీకరించాలి-సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

చేతకాకపోతే ఆ బాధ్యత మాకు అప్పగించాలి మీ పాలనలో హైదరాబాద్ లో ఒక్క ఇళ్లయినా నిర్మించినట్టు నిరూపించాలి ముద్ర, తెలంగాణ బ్యూరో : రెండున్నరేండ్లలో కాంగ్రెస్ పాలనలో హైదరాబాదులో ఒక్క ఇల్లైనా కట్టించినట్లు నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల…

గ్రామపంచాయతీలకు రూ.387 కోట్లు రిలీజ్

15వ ఆర్ధిక సంఘ: నిధులు విడుదల చేసిన కేంద్రం పెండింగ్లో ఉన్న పనులకు, మౌలిక సదుపాయాల కల్పనకు ఊతం ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ గ్రామపంచాయతీలకు కేంద్రం శుభవార్త అందించింది. వారం రోజుల క్రితం 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలలో భాగంగా…

బూస్టర్ ఏర్పాటుతో త్రాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కార్పొరేటర్- రాగం నాగేందర్ యాదవ్

ముద్ర, శేరిలింగంపల్లి: త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతూ, నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా హై ప్రెజర్ బూస్టర్ ను నల్లగండ్ల ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు చేసి ప్రారంభించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్.…

బి ఆర్ఎస్, బిజెపి చీకటి ఒప్పందంతో పనిచేస్తున్నాయి . తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి

ముద్ర. తాండూర్: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇందిరానగర్ లోని గుండు పీర్ల దగ్గర వార్డ్ నెంబర్1,2,3,4,5,6,24,25, అభ్యర్థులకు మద్దతుగా స్వీట్ కార్నర్ మీటింగ్ లో కలసి పాల్గొన్న తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి. ఈ సందర్భంగా వారు…