Take a fresh look at your lifestyle.
Browsing Tag

Kishan Reddy

ధాన్యం కొనుగోలులో బాధ్యత మరిచిన కేంద్ర ప్రభుత్వం..రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్…

మిల్లర్ల వద్ద నుండి మూడు పంటల బియ్యం ఎఫ్ సీఐ ఎందుకు తీసుకోలేదో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి.. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఆందోళన చెందవద్దు.. ధర్మారం: ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం బాధ్యత…

కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి.

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్ మరియు కంప్రెసెడ్ నేచురల్ గ్యాస్ (సి ఎన్ జి) ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సీపీఎం ఆధ్వర్యంలో గద్వాలలోని పాత బస్టాండ్ సెంటర్లో…

ప్రముఖ ఎన్ఆర్ఐ కాసర్ల నాగేందర్ రెడ్డికి “బెస్ట్ ఎన్ఆర్ఐ అవార్డు”

- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ప్రధానం ముద్ర, కరీంనగర్ : ఏఎన్ఎన్ – మహా అవార్డ్స్ 2026 కార్యక్రమంలో ఆస్ట్రేలియాలో స్థిరపడిన ప్రముఖ ఎన్ఆర్ఐ శ్రీ కాసర్ల నాగేందర్ రెడ్డికి “బెస్ట్ ఎన్ఆర్ఐ అవార్డు” ప్రదానం చేయబడింది. హైదరాబాద్…

ప్రముఖ ఎన్ఆర్ఐ కాసర్ల నాగేందర్ రెడ్డికి “బెస్ట్ ఎన్ఆర్ఐ అవార్డు” కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల…

ముద్ర, కరీంనగర్ : ఏఎన్ఎన్ – మహా అవార్డ్స్ 2026 కార్యక్రమంలో ఆస్ట్రేలియాలో స్థిరపడిన ప్రముఖ ఎన్ఆర్ఐ శ్రీ కాసర్ల నాగేందర్ రెడ్డికి “బెస్ట్ ఎన్ఆర్ఐ అవార్డు” ప్రదానం చేయబడింది. ఆయన చేసిన సామాజిక సేవలు, కమ్యూనిటీ సేవలు, మేధోపరమైన…

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా సురభి నవీన్……ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ పార్టీ…

కోరుట్ల, ముద్ర; బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కోరుట్ల పట్టణానికి చెందిన సురభి నవీన్ కుమార్ మరోసారి అదృష్టం వరించింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సురభి నవీన్ తన సొంతూరు కోరుట్ల పట్టణానికి మొదటిసారిగా వస్తున్న…

ఈ ఏడాది దేశానికి మంచి భవిష్యత్తు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మోడీ నాయకత్వంలో అభివృద్ధి పధంలో భారత్ బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది పంచాంగం ముద్ర, తెలంగాణ బ్యూరో : ఈ ఏడాది దేశానికి ఎంతో మంచి భవిష్యత్తు ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. వర్షాలు సమృద్ధిగా కురిసి,…

ముఖ్యమంత్రి సహాయా నిధి చెక్కు పంపిణీ.

  మోత్కూర్ ముద్ర న్యూస్: మోత్కూరు మండలం పనకబండ గ్రామానికి చెందిన మారుపాక మమత ఇటీవల అనారోగ్యం తో బాధపడుతూ హైద్రాబాద్ లోని రెనోవ ప్రవేట్ హాస్పిటల్ ఆస్పత్రిలో చత్ర చికిత్స పొందడం జరిగింది . వారి కుటుంబానికి హార్దిక ఇబ్బందులు రావడం తో అదే…

ఎంఐఎంతో కాపురం చేసినన్ని రోజులు నిప్పులు పోస్తూనే ఉంటాం సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్…

న్యూఢిల్లీ : కాంగ్రెస్ తెలంగాణలో ఎంఐఎంతో కాపురం చేసినన్ని రోజులు ఆ పార్టీ, నేతలపై నిప్పులు పోస్తూనే ఉంటామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం లోక్‌సభలో మాట్లాడిన ఆయన ‘సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు…

భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు, కొత్త జిల్లాల ఏర్పాటు పరిశీలనలో లేదు: సీఎం రేవంత్ రెడ్డి

భూపాలప‌ల్లి జిల్లా ఎక్క‌డికి పోదు రాష్ట్రంలో ఏ జిల్లానూ రద్దు చేయం కొత్త జిల్లాల ఏర్పాటు ఆలోచనే  లేదు జిల్లాల పునర్విభజనపై విష ప్రచారాలు నమ్మొద్దు ఒకవేళ చేయాల్సి వస్తే ప్రజామోదం, ప్రతిపక్షాల సలహాలు తీసుకుంటాం సింగరేణి మెడికల్ బోర్డు…

కేంద్ర బడ్జెట్ పై అసత్య ప్రచారం వద్దు ప్రతిపక్షాలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హితవు

ముద్ర, తెలంగాణ బ్యూరో : కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు జరిగేలా ఉందని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి స్పష్టం చేశారు. ఉచితాల కోసం ప్రవేశపెడుతున్నారని విపక్ష పార్టీలు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఎన్నికల్లో లబ్ధి…