Take a fresh look at your lifestyle.
Browsing Tag

Legal Awareness

కొండపల్లిలో ‘పోక్సో’ చట్టంపై న్యాయ అవగాహన సదస్సు

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ‘జాగృతి పథకం – 2025’ కింద “సురక్షిత బాల్యం – సురక్షిత భవిష్యత్” అనే అంశంపై మంగళవారం కొండపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో పోక్సో (POCSO) చట్టంపై న్యాయ అవగాహన…

ప్రజల్లో ఆరోగ్య స్పృహను పెంపొందించాలి- ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్. ఆర్. దిలీప్ కుమార్…

న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. మహాదేవపూర్, ముద్ర: గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఆరోగ్యం పట్ల స్పృహను పెంపొందించాలని, వైద్యంతో పాటుగా నైతిక మద్దతును వారికీ అందించాలని ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.…

జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా 1718 కేసుల పరిష్కారం రాజీ మార్గమే రాజ మార్గం: జిల్లా ఎస్పీ డా.…

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ : జిల్లాలో నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించిందని జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తెలిపారు. ఈ సందర్భంగా మొత్తం 1718 కేసులు రాజీ మార్గంలో పరిష్కారమయ్యాయని…

రాజీమార్గంలో కేసులకు త్వరితగతిన పరిష్కారం.

ముద్ర, గద్వాల: కక్షిదారులు తమ కేసులను రాజీమార్గంలో త్వరితగతిన పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ దోహదపడుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సామ్ కోషి అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం గద్వాల కోర్టు…

నాగర్ కర్నూల్ జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ విజయవంతం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు నాగర్ కర్నూల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా…

వన్ టైం సెట్టిల్మెంట్ తో డబ్బు, సమయం ఆదా – జిల్లా జడ్జి సాయి రమా దేవి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : లోక్ అదాలత్ ద్వారా వన్ టైం సెటిల్మెంట్ చేసుకొని లబ్ధిపొందాలని జిల్లా జడ్జి కే.సాయి రమాదేవి కక్షిదారులకు సూచించారు.శనివారం జిల్లా కోర్టు హాల్లో జిల్లా జడ్జి లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించి లోక్…

జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి సిద్దిపేట జిల్లా జడ్జి సాయి రమా దేవి

ముద్ర ప్రతినిధి,సిద్దిపేట: ఈనెల 28 న సిద్దిపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట జిల్లా జడ్జి సాయి రమా దేవి సూచించారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో…

జాతీయ లోక్ అదాలత్ – కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు

ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి: ప్రజల న్యాయ సంబంధిత సమస్యలను త్వరితగతిన, సులభంగా పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు…

వస్తువుల ధరను తెలుసుకునే హక్కు ప్రతి వినియోగదారుడిది : జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి

  ముద్ర ప్రతినిధి, భువనగిరి : నాణ్యమైన వస్తువులు, పరిమాణం, వస్తువుల ధర గురించి తెలుసుకునే హక్కు ప్రతి వినియోగదారుడుకి ఉంటుందని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రపంచ వినియోగదారుల…

ఇందిరమ్మ కాలనీలో న్యాయ విజ్ఞాన సదస్సు

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలోని 8వ వార్డ్ ఇందిరమ్మ కాలనీలో తాండూర్ మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఇట్టి న్యాయ విజ్ఞాన సదస్సులో బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు…