Take a fresh look at your lifestyle.
Browsing Tag

Media Conference

బండి సంజయ్ 24గంటల్లో రాజీనామా చేయాలి.. లేదంటే కేంద్రం బర్తరఫ్ చేయాలి : జిల్లా అధ్యక్షుడు కంచర్ల…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ 24 గంటల్లో తన పదవికి రాజీనామా చేయాలని, లేదంటే కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు…

జగన్ రాజకీయాలపై తీవ్ర విమర్శలు.. విధ్వంసకర రాజకీయాలకు ముగింపు పలకాలని మంత్రి నిమ్మల పిలుపు

ఎన్టీఆర్ భవన్, మంగళగిరి -జగన్ గొడ్డలి రాజకీయం... వినాశనం నుంచి విధ్వంసం వరకు  -జగన్ రాజకీయాలు ఉగ్రవాదం కంటే భయంకరం -"నరుకుతాం.. చంపేస్తాం" అనే నీచమైన భాష వైసీపీ సంస్కృతికి నిదర్శనం -రాజకీయాల కోసం సొంత బాబాయ్‌నే గొడ్డలితో వేటు వేసిన…

పొంగులేటి… నీ పొగరు తగ్గించుకో అవినీతి చిట్టా ఒక్కొక్కటిగా విప్పుతాం మాజీ మంత్రి హరీశ్​రావు

ముద్ర, వనపర్తి: ‘పొంగులేటి నీ పొగరు తగ్గించుకో.... లేకపోతే నీ అవినీతి చిట్టాలు చాలా ఉన్నాయి, ఒక్కొక్కటిగా విప్పుతాం. నీ అవినీతి అక్రమాల విషయాలు బయటకు రావాల్సిందే’నంటూ మాజీ మంత్రి హరీశ్​రావు రెవెన్యూ మంత్రి పొంగులేటీ శ్రీనివాసరెడ్డిపై…

ఊ అంటే… ఊకొడతారు…!

- బీ ఆర్ ఎస్ లో చేరేందుకు కాంగ్రెస్ కార్పొరేటర్లు సిద్ధంగా ఉన్నారు - ఊకొడితే పార్టీ లో చేరేందుకు ఇప్పుడే పరుగులు పెడతారు - కాంగ్రెస్ కార్పొరేటర్లు మాకొద్దు...ఆ సంస్కృతి మేము వ్యతిరేకం - బీ ఆర్ ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో…

బీజేపీ పార్టీలోనే కొనసాగుతా పార్టీలు మారడం బట్టలు మార్చినంత ఈజీ కాదు  – మల్కాజిగిరి ఎంపీ ఈటల…

ముద్ర ప్రతినిధి, మేడ్చల్ జిల్లా : పార్టీ మారుతున్నట్లు తనపై  జరుగుతున్న దుష్ప్రచారాన్ని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఖండించారు. మేము పార్టీ మారుతున్నామని,మళ్ళీ కేసీఆర్ తో కలుస్తామని కొంతమంది పోస్టర్ లు వేస్తున్నారు...ఇందులో…

కాంగ్రెస్ పార్టీ నేతల బెదిరింపుల వల్లే బిజెపి అభ్యర్థి ఆత్మహత్య-బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పో…

. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది ముద్ర, తాండూర్: కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేందుకు ఎంతటి దిగజారుడు రాజకీయాలకైనా సిద్ధంగా ఉండే పార్టీ కాంగ్రెస్ అని బిజెపి రాష్ట్ర అధికార…

కేంద్ర బడ్జెట్ పై అసత్య ప్రచారం వద్దు ప్రతిపక్షాలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హితవు

ముద్ర, తెలంగాణ బ్యూరో : కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు జరిగేలా ఉందని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి స్పష్టం చేశారు. ఉచితాల కోసం ప్రవేశపెడుతున్నారని విపక్ష పార్టీలు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఎన్నికల్లో లబ్ధి…