Take a fresh look at your lifestyle.
Browsing Tag

Midday Meal Scheme

ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడమే ప్రభుత్వ ఉద్దేశం : ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : నాణ్యమైన బోధన మెరుగైన మౌలిక సదుపాయాలు, డిజిటల్ లెర్నింగ్, విద్యార్థుల సంక్షేమం, సమాజ భాగస్వామ్యం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి…

బడీడు పిల్లలను బడిలో చేర్పించండి మండల విద్యాధికారి గంగుల నరేశం….

ముద్ర, కోరుట్ల; కోరుట్ల మండలంలోని యూసుఫ్ నగర్ గ్రామంలో మండల విద్యాధికారి గంగుల నరేశం సర్పంచ్, ఉపసర్పంచ్ లు ఈ రోజు బడిబాట కార్యక్రమం నిర్వహించి గ్రామంలోని బడి ఈడూ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా తల్లిదండ్రులు చొరవ…

మధ్యాహ్న భోజనంలో చేపల కూర ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు అందజేత అసెంబ్లీలో మంత్రి వాకిటి శ్రీహరి…

ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఇప్పటికే సన్నబియ్యంతో నాణ్యమైన పౌష్ఠికాహారం అందిస్తుండగా.. ఇక నుంచి చేపలు కూడా అందించనున్నట్లు మంత్రి…

చిన్నారుల‌కు నాణ్య‌మైన‌ విద్య‌.. పోష‌కాహారం ప్ర‌ముఖ‌ ఆర్థిక‌వేత్త కార్తీక్ ముర‌ళీధ‌ర‌న్‌తో సీఎం…

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ప్ర‌తి చిన్నారికి నాణ్య‌మైన విద్య‌, పోష‌కాహారం అందించేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్ర‌ముఖ ఆర్థికవేత్త కార్తీక్ ముర‌ళీధ‌ర‌న్ గురువారం…

సామర్ధ్యాల పెంపు నకు కృషి చేయాలి కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: విద్యార్థుల సామర్థ్యాల పెంపుదల లక్ష్యంగా విద్యాబోధన చేయాలని కలెక్టర్ అభిలాష అన్నారు. సారంగాపూర్ మండలం చించోలి బి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి…

మధ్యాహ్న భోజనం…. నిర్వహణ భయం భయం మరో ప్రధానోపాధ్యాయునిపై వేటు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజన నిర్వహణకు మరో ప్రధానోపాధ్యాయునిపై సస్పెన్షన్ వేటు పడింది. నిర్మల్ రూరల్ మండలం కడ్తాల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె వెంకటేశ్వర్ ను సస్పెండ్ చేస్తూ డీఈఓ…

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు పారిశుధ్యం,విద్యార్థులకు అందే సౌకర్యాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. "ప్రజా పాలన -ప్రగతి…

ఆహార భద్రతా చట్టం పకడ్బందీగా అమలు చేయాలి-రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి

విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి (ముద్ర, ఉమ్మడి రంగా రెడ్డి జిల్లా ప్రతినిధి): ఆహార భద్రత చట్టం పకడ్బందీగా అమలు చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన పౌష్ఠికాహారం అందించాలని ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణమే…