Take a fresh look at your lifestyle.
Browsing Tag

Nagar Kurnool

ఉచిత విద్యతో పాటు సంస్కార బోధన – మిథిలా విద్యాలయం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ పట్టణంలో గత 24 సంవత్సరాలుగా 5వ తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తూ, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మిథిలా విద్యాలయం-ఆత్రి (జగద్గురు పీఠం) నిర్వాహకులు తెలిపారు.…

ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ ప్రజల భాగస్వామ్యంతో మలేరియాను అంతం చేయాలి

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కే. రవికుమార్ పాత కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో…

నైపుణ్యాభివృద్ధి శిక్షణతో యువతకు ఉపాధి బాటలు నాగర్ కర్నూల్ గ్రామీణ యువతకు సువర్ణావకాశం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలను విస్తరించే దిశగా కీలక అడుగుగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం ప్రారంభమైంది. రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి…

శాస్త్రోక్తంగా 15వ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆరాధన దినోత్సవం

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: సత్య సాయి బాబా 15వ ఆరాధన దినోత్సవాన్ని నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు శ్రీ సాయి ప్రశాంతి చారిటబుల్ సేవా ట్రస్ట్ అధ్యక్షుడు హకిం విశ్వప్రసాద్…

నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ ఘనంగా నిర్వహణ మంత్రి జూపల్లి కృష్ణారావు

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: శుక్రవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్వహించిన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి…

వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి రాష్ట్ర పండుగగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తూ నాగర్ కర్నూల్‌లో ఆర్యవైశ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ గాంధీ…

రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎస్. మధుసూదన్ రెడ్డి ఎన్నిక

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎస్. మధుసూదన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా…

హార్టికల్చర్ బీఎస్సీ విద్యార్థికి ఆర్ధిక చేయూత.! – అదనపు కలెక్టర్ చేతుల మీదుగా నగదు…

నాగర్ కర్నూల్,  ముద్ర ప్రతినిధి: కడు పేదరికంలోనూ ఉన్నత చదువులే లక్ష్యంగా ఉత్తమ ర్యాంకు సంధించి చదువుతున్న బీఎస్సీ హార్టికల్చర్ విద్యార్థిని అనూషకి దాతలు చేయూతనందించారు. మంగళవారం నేషనల్ సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా క్లాస్మేట్ క్లబ్,…

ఎర్రగడ్డ బస్తీలో ఘనంగా హిందూ సమ్మేళనం ప్రతి హిందువు ఐక్యంగా మెలగాలి – ఆచార్య అభినవ శంకరానంద స్వామి

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎర్రగడ్డ బస్తీలో హిందూ సమ్మేళనం బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఆర్‌ఎస్‌ఎస్ స్థాపనకు వందేళ్లు పూర్తైన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ…

నాగర్ కర్నూల్‌లో కేజీబీవీ బాలికల ఘన విజయం జిల్లా కలెక్టర్ అభినందించి సన్మానించారు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా విద్యా రంగంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ) విద్యార్థినులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లాలోని కేజీబీవీ జూనియర్ కళాశాలల…