Take a fresh look at your lifestyle.
Browsing Tag

primary health center

ప్రభుత్వ వైద్యంతోనే సంపూర్ణ ఆరోగ్యం:జిల్లా కలెక్టర్ రాజర్షి షా

  బోథ్, ముద్ర: ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోకుండా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న మెరుగైన వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని…

తెలకపల్లి మండలంలో రూ.1.59 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్. చోంగ్తూ, కమిషనర్ సృజన, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్, జిల్లా కలెక్టర్ బాదావత్…

వైద్య విద్యార్థులకు మెరుగైన వసతులు – నాణ్యమైన వైద్య సేవలకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి దామోదర్…

నాగర్ కర్నూల్, ముద్ర ప్రతినిధి: రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలను బలోపేతం చేయడంతో పాటు వైద్య విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్…

ఆశా కార్యకర్తల సేవలు అమూల్యం  జిల్లా కలెక్టర్  రాహుల్ శర్మ 

మహాదేవపూర్, ముద్ర: ఆశా కార్యకర్తలు గ్రామ, మండల స్థాయిలో గర్భిణిలు సుఖ ప్రసవాలు జరిగేలా, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ మాతా శిశు మరణాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కోరారు.…

హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం నేరడిగుంట గ్రామంలో మంత్రి దామోదర రాజనర్సింహ ఆశీస్సులతో మంజూరు అయిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనులను మార్కెట్ కమిటీ చేర్మన్ మక్త జగన్మోహన్ రెడ్డి స్వయంగా పరిశీలించారు.ఎన్నో…

ఏ వయసులో ఏపించాల్సిన టీకాలు ఆవయసులోనే ఏపించాలి. -డాక్టర్ రామకృష్ణ.

ముద్ర, మోత్కూర్: మోత్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ రామకృష్ణ చేత ఐదు సంవత్సరాల లోపు వయసు గల శిశు మరణాల పైన సమీక్ష సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా చిన్నారుల మరణాలను నివారించడానికి తగిన చర్యలు…

ఆయిల్ ఫాం పంటతో అధిక లాభాలు కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: సాంప్రదాయ పంటల కంటే ఆయిల్ ఫామ్ పంటతోనే రైతులకు అధిక లాభాలు ఉంటాయని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మంగళవారం పాపన్నపేట మండలంలోని గాంధారిపల్లి గ్రామంలో రైతులు సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ పరిశీలించారు. రైతులతో…