Take a fresh look at your lifestyle.
Browsing Tag

Public Exams

సజావుగా కొనసాగుతున్న పదో తరగతి మూల్యాంకనం

ఇప్పటివరకు 99,675 జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి: డీఈఓ రమేష్ కుమార్ ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం సజావుగా, పారదర్శకంగా కొనసాగుతోందని జిల్లా విద్యాశాఖ…

నాగర్ కర్నూల్ జిల్లాలో పరీక్ష NIOS కేంద్రాల ఏర్పాటు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా యంపీజా విద్యాశాఖ ఆధ్వర్యంలో మార్చి 29, 2026 న నిర్వహించనున్న NIOS పరీక్షల కోసం జిల్లా కేంద్రంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు మండల స్థాయిలో పరీక్ష కేంద్రాలను…

ఎస్‌.ఎస్‌.సి పరీక్షలపై కట్టుదిట్టమైన నిబంధనలు – నో ఫోన్ నిబంధన తప్పనిసరి అదనపు కలెక్టర్ అమరేందర్…

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ : జిల్లాలో నిర్వహించబడనున్న ఎస్‌.ఎస్‌.సి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై రెవిన్యూ అదనపు కలెక్టర్ అమరేందర్ కీలక సూచనలు జారీ చేశారు. శుక్రవారం జూమ్ మీటింగ్ ద్వారా జిల్లాలోని పదో తరగతి పరీక్షా…

“పది” లో ఉత్తమ ఫలితాలు సాధించాలి – కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లా పేరు నిలపాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకాంక్షించారు. లక్ష్మణచాందా మండలం వడ్యాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆమె శుక్రవారం ఆకస్మికంగా…

ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్త్- ఎస్పీ శ్రీనివాస్ రావు

ముద్ర ప్రతినిధి, మెదక్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. జిల్లా పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద…

ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లాలో ఈనెల 25 నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాధవి తెలిపారు. జిల్లాలో మొత్తం విద్యార్థులు -12,334 పరీక్షలు రాయనున్నారు. ఫస్ట్ ఇయర్ జనరల్ -5710…

ఇంటర్ విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో సాగాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

ముద్ర, మహాదేవపూర్: విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరై తమ ప్రతిభను చాటాలని సూచించారు. పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు ఒక ముఖ్యమైన దశ అని పేర్కొన్నారు. క్రమశిక్షణ, సమయపాలనతో పరీక్షా కేంద్రాలకు…

ఇంటర్, 10వ, తరగతి వార్షిక పరీక్షలను పకడ్భందీగా నిర్వహించాలి : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ఇంటర్, 10వ, తరగతి వార్షిక పరీక్షలను పకడ్భందీగా నిర్వహించాలని, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రామకృష్ణరావు అన్నారు. మంగళవారం రాష్ట సచివాలయం నుండి ఇంటర్ 10వ. తరగతి పరిక్షల నిర్వహణపై అన్ని జిల్లాల…

పదవ తరగతి పరీక్షలు పారదర్షకంగా నిర్వహించాలీ- జిల్లా కలెక్టర్ హైమావతి

సిద్దిపేట:ముద్ర ప్రతినిధి : జిల్లాలో పదవ తరగతి పరీక్షలు అత్యంత పారదర్శకంగా పగడ్బందిగా నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో పదవ తరగతి…