Take a fresh look at your lifestyle.
Browsing Tag

Public Healthcare

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశం ఆసుపత్రి పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల నుంచి వివిధ రోగాలతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి…

1.15 కోటి కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా -అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి

రెండున్నరేళ్లలో పేదల వైద్యం కోసం రూ.‌4,500 కోట్ల ఖర్చు ఆరోగ్య శ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీ కేటాయింపు రాష్ట్రంలో కొత్తగా 10 వేల పడకల సామర్థ్యంతో అత్యాధునికంగా వైద్యం చికిత్స అందించే అనుభవం కలిగిన వైద్యులకు ప్రోత్సాహకాలిస్తాం…

వైద్యరంగం బలోపేతం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు 9.45 లక్షల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. గురువారం…

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర, భువనగిరి ప్రతినిధి : ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా…

మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలను ఖండించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

సంగారెడ్డి ముద్ర ప్రతినిధి, ఫిబ్రవరి: అభివృద్ధి అంటే కేవలం అద్దాల మేడలు,బహుళ అంతస్తుల భవనాలు కాదు.హాస్పిటళ్లు అంటే కేవలం పేపర్ల మీద జీవోలు ఇచ్చి,స్లాబులు వేస్తే సరిపోదు’ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహ పేర్కొన్నారు.…

యాదగిరిగుట్ట ప్రాథమిక వైద్యశాలని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలి... ముద్ర ప్రతినిధి, భువనగిరి : ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది అందరూ అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్…

సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్‌ పనులను పర్యవేక్షించిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

సంగారెడ్డి ముద్ర ప్రతినిధి మెడికల్, ఫైర్, పొల్యూషన్ కంట్రోల్, వాటర్, ఎలక్ట్రిసిటీ, ఆర్ అండ్ బీ తదితర శాఖల ఉన్నతాధికారులతో టిమ్స్ ఎమర్జెన్సీ బ్లాక్‌లో మంత్రి సమీక్ష.. ఉగాది నాటికి అన్ని సౌకర్యాలతో హాస్పిటల్‌ను సిద్ధం చేయాలని…

హాస్పిటల్ని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి దామోదర

మంత్రి పలుమార్లు ఆస్పత్రిని తనిఖీ చేసిన మారని వైనం జోగిపేట హాస్పిటల్లో రిజిష్టర్ పరిశీలిస్తున్న మంత్రి. సంగారెడ్డి, ముద్ర ప్రతినిధి: మంత్రి ఈరోజు సాయంత్రం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా బాలింతల…

వైద్యం, విద్యకు రేవంత్ సర్కార్ పెద్దపీట: బండి రమేష్

ఫతేనగర్‌లో ఘనంగా మెగా హెల్త్ క్యాంప్ ముద్ర,కూకట్‌పల్లి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. ఆదివారం…