Take a fresh look at your lifestyle.
Browsing Tag

Ramzan Festival

సిద్దిపేట లో గంగ జెమునా తహజీబ్ కొనసాగుతుంది – తంజిమ్ సుప్రీం బాడీ సభ్యులు అబ్దుల్ ఖాదర్

ముద్ర ప్రతినిధి,సిద్దిపేట : సిద్దిపేట లో హిందూ ముస్లిం ల ఐక్యత తో ఎల్లప్పుడూ గంగ జెమునా తహజీబ్ కొనసాగుతుందని సిద్దిపేట తంజిమ్ సుప్రీం బాడీ సభ్యులు, సిద్దిపేట హజ్ సొసైటీ అధ్యక్షుడు మంజూర్ అన్నారు. ముస్లిం సోదరులు చేసుకునే…

సాయి గార్డెన్‌లో ఇఫ్తార్ విందు… ముస్లిం సోదరులతో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సందడి

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్‌లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించారు.  ఈ…

రంజాన్ పండగ ప్రార్థనలకు ఈద్గా సిద్ధం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనల కోసం నిర్మల్ ఈద్గా పూర్తి వసతులతో సిద్ధం చేస్తామని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. ఈద్గా ప్రాంతంలో జరుగుతున్న పనులను…

ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు.. పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే

ముద్ర ప్రతినిధి, భువనగిరి : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా మైనార్టీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం స్థానిక వైయస్సార్ గార్డెన్ లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి…

ముస్లింల సంక్షేమానికి రేవంత్ ప్రభుత్వం కట్టుబడి ఉంది టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్

ముద్ర కూకట్‌పల్లి : ముస్లిం మైనార్టీల సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ అన్నారు. పవిత్ర…

బాపునగర్ ఈద్గా ను పర్యవేక్షించిన కార్పొరేటర్ నాగేందర్ యాదవ్

ముద్ర, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ బాపునగర్ లోని ముస్లిం మైనారిటీలకు సంబంధించిన ఈద్గా ను ముస్లిం మత పెద్దల ఆహ్వానం మేరకు పాల్గొని పరిశీలించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. ఈ సందర్భంగా కార్పొరేటర్…