Take a fresh look at your lifestyle.
Browsing Tag

Revanth Reddy

కార్పొరేట్‌ తరహాలో ప్రీస్కూల్స్..జిల్లాకు ఒకటి చొప్పున నిర్మాణం ప్రతిపాదనలు సిద్ధం ఒక్కోటి రూ. 30…

ముద్ర, తెలంగాణ బ్యూరో: తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కార్పొరేట్‌ తరహాలో ప్రీస్కూల్స్ నిర్మించాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. జిల్లాకు ఒకటి చొప్పున 33 స్కూల్స్ నిర్మించనున్న ప్రభుత్వం ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.…

సివిల్ సర్వీసెస్ 2025 ఫైనల్ ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు.

సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు తేజాలు తాజాగా విడుదలైన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో పలువురు తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో సృజన 55వ ర్యాంకుతో మెరవగా.. డీఎస్‌కే ప్రచేత్‌ 193, వర్షిత్‌ రెడ్డి 259, పవన్‌కుమార్ రెడ్డి…

మాదిగల పక్కనే నిలిచా.. ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గలేదు: మాదిగ ఎంప్లాయిస్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ…

నేను అందరివాడను నన్ను ఎవరు ఎలా పిలిచినా పట్టించుకోను పది మందికి సేవ చేయడానికే సీఎం అయ్యా మ‌హాభార‌తంలో క‌ర్ణుడు, బార్బ‌రీకుడి పాత్ర‌లు నాకిష్టం మిత్రధర్మానికి కట్టుబడి మాదిగల వెంట నిలబడ్డ రాజ‌కీయ‌ ఒత్తిళ్లు వచ్చినా మాదిగ‌ల ప‌క్క‌న…

గాంధీ సరోవర్‌ ప్రాజెక్టులో జోక్యం చేసుకోండిఆ ప్రాజెక్టుపై అభ్యంతరాలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాం…

ముద్ర, తెలంగాణ బ్యూరో : మూసీ నది ఒడ్డున తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న గాంధీ సరోవర్‌ ప్రాజెక్టు విషయంలో జోక్యం చేసుకోవాలని ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్‍కు మూసీ జన్ ఆందోళన్ లేఖ రాసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా…

విధ్వంసం లేకుండా మూసీని సుందరీకరించాలి-సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

చేతకాకపోతే ఆ బాధ్యత మాకు అప్పగించాలి మీ పాలనలో హైదరాబాద్ లో ఒక్క ఇళ్లయినా నిర్మించినట్టు నిరూపించాలి ముద్ర, తెలంగాణ బ్యూరో : రెండున్నరేండ్లలో కాంగ్రెస్ పాలనలో హైదరాబాదులో ఒక్క ఇల్లైనా కట్టించినట్లు నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల…

తెలంగాణలో రాజ్యసభ ఏకగ్రీవం..? కాంగ్రెస్ ఖాతాలోనే రెండు స్ధానాలు

కాంగ్రెస్ తరపున నామినేషన్లు దాఖలు చేసిన సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్ధిగా సాయి నామినేషన్ పది మంది ఎమ్మెల్యేల సంతకాలు లేకుండానే సాయి నామినేషన్ దాఖలు స్క్రూటినీలో తిరస్కరణకు గురయ్యే అవకాశం ఖర్గే, రాహుల్, సోనియాకు కాంగ్రెస్…

నలభై లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేసిన అరికపూడి గాంధీ

ముద్ర, శేరిలింగంపల్లి : కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 40 మంది లబ్ధిదారులకు రు.40,04,640 నలభై లక్షల నాలుగు వేల ఆరు వందల నలభై రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందచేసిన పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ.…

ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం -మరో ఆరు నెలల్లో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో తులం బంగారం…

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కక్కటిగా అమలు చేస్తున్నామని, మరో నెలల్లో కల్యాణలక్ష్మి,షాదీముభారక్ తో పాటు తులం బంగారం ఇస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బుధవారం వికారాబాద్ మండలానికి…

మార్చి 14 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మోడల్ హౌసింగ్ కాలనీ ప్రారంభం -మంత్రి ఉత్తమ్ కుమార్…

హుజుర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామస్వామి గుట్టవద్ద 110 ఎకరాలలో నిర్మించిన మోడల్ హౌసింగ్ కాలనీని ఈ నెల 14 న ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్…

ప్రభుత్వ కార్యాలయాల్లో దొంగలు పడ్డారు,….క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీఎం ఆదేశాలు

తెలంగాణలో 25వేల మంది బోగస్ ఉద్యోగులు ఆధార్ కార్డు లేకుండా జీతాలు వారిని నియమించిన ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలపై చర్యలకు రంగం సిద్ధం   ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ కార్యాలయాల్లో దొంగలుపడ్డారు. ఎలాంటి అర్హత లేకుండానే 25వేలకు పైగా మంది…