Take a fresh look at your lifestyle.
Browsing Tag

Rural Development Telangana

రైతు సంక్షేమంలో రాజీపడం -సిద్దిపేట జిల్లా నర్మెట్టలో రైతు ఉత్సవ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి

ఎన్ని ఇబ్బందులొచ్చినా సంక్షేమ పధకాలు కొనసాగిస్తాం రైతును రాజును చేస్తాం రైతుల కోసం ప్రతినెలా రూ.5,500 ఖర్చు పంట మార్పిడితో అధిక లాభాలు 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ పండించినా కొంటాం తెలంగాణలో యూరియా కొరత రాకుండా…

రైతులు పంట మార్పు చేయండి… సిద్దిపేట ప్రజలు ఎమ్మెల్యే మార్పు చేయండి….నర్మేట్ ఆయిల్ పామ్…

* 2029 లో సిద్దిపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే కు మంత్రి పదవి * యువతకు ATC సెంటర్ లలో ఉపాధితో కూడిన విద్య * పంట మార్పుతో అధిక లాభాలు ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : రైతులు పంట మార్పిడి చేసి అధిక లాభాలు గదించాలని... అలాగే సిద్దిపేట…

గడువులోపు పనులు పూర్తి చేయాలి.. సామాన్యులకు సైతం అందుబాటులోకి ఉన్నత విద్యా.. సంక్షేమ శాఖ మంత్రి…

పెగడపల్లి: ఉపాధి హామీ పథకంలో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను గడువులో పూర్తి చేయాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం పెగడపల్లి మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన,…

అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తా -ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు విడుదల అయ్యేలా చూస్తానని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. ముధోల్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు మంజూరైన నిధుల ఉత్తర్వులను సంబంధిత గ్రామాల…

ప్రజా ప్రతినిధులు పారదర్శకంగా బాధ్యతతో పని చేయాలి

-సంక్షేమ పథకాల్లో ప్రజా ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట -రూ 5 వేల కోట్ల తో మక్తల్ -నారాయణపేట -కొడంగల్  ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభం  -ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పై ప్రజా ప్రతినిధులకు నిర్వహించిన శిక్షణా…

ప్రజల భాగస్వామ్యం, అధికారుల సమష్టి కృషితో సాధ్యం* – విశాఖపట్నం వేదికపై కలెక్టర్ అభిలాష

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నీతి అయోగ్ లో పెంబి మండల అభివృద్ధి ప్రజల భాగస్వామ్యం, అధికారుల కృషితోనే సాధ్యమైందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. సోమవారం విశాఖపట్నం లో జరిగిన నీతి అయోగ్ బెస్ట్ ప్రాక్టీసెస్…

తాగునీటి సమస్య రాకుండా కలిసికట్టుగా కృషి చేద్దాం: మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంలో మండలాలు నంబర్ వన్ కావాలి చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో సన్నాహక సమావేశాలు ముద్ర, కరీంనగర్: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలులో చిగురుమామిడి, సైదాపూర్ మండలాలను రాష్ట్రంలో నంబర్ వన్‌గా…

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో నల్గొండ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంచాలని నల్గొండ జిల్లా…

శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఉదయాదిత్య భవన్లో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక పై నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా సన్నాహక సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక…

సర్కారు జనం బాట మూడోసారి జనంలోకి ప్రజా ప్రభుత్వం విడతలు వారీగా కార్యక్రమాలు

ముద్ర. తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం మూడోసారి ప్రజల్లోకి వెళుతోంది. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 2023 డిసెంబర్లో 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజా పాలన గ్రామ, వార్డు సభలను నిర్వహించింది. 2025 జనవరి 26…

బిన్ తిమ్మాపురం గ్రామ ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేని కలిసిన సర్పంచ్

ముద్ర, భువనగిరి జిల్లా ప్రతినిధి : భువనగిరి మండలంలోని బి ఎన్ తిమ్మాపురం గ్రామ ప్రజా సమస్యలు భూ నిర్వాసితుల సమస్యలు ఆర్ అండ్ ఆర్ కాలనీ సమస్యలు పరిష్కరించాలని భవనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డిని గ్రామ సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి…