Take a fresh look at your lifestyle.
Browsing Tag

Samagra Shiksha

దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : దివ్యాంగ విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తుందని భువనగిరి మండల విద్యాధికారి పి.నాగవర్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆలింకో, సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల…

దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ రాజర్షిషా

బోథ్, ముద్ర: దివ్యాంగుల సంక్షేమాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ప్రజాపాలన -ప్రగతిప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా సోమవారం స్థానిక డైట్ కళాశాల ఆవరణలో విద్యాశాఖ, సమగ్ర శిక్షా, ఎలింకో…

అధికారిక శ్రమదోపిడీని రద్దు చేయాలి.-కెజిబివి, యుఆర్ఎస్, సమగ్ర శిక్షా ఉద్యోగుల మహాధర్నాలో వక్తల…

కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలు, సమగ్ర శిక్షా లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది సమస్యల పరిష్కారం కోరుతూ గురువారం (26.03.2026) చలో అసెంబ్లీ కార్యక్రమంలో…

కేజీబీవీ, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట నిరసన

ముద్ర ప్రతినిధి, భువనగిరి : కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో, యుఆర్ఎస్ లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కారించాలని టి ఎస్ యూ టి ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా సోమవారం జిల్లా కలెక్టరేట్…

జిల్లా విద్యా నిర్మాణ పనులపై కలెక్టర్ సమీక్ష

సంగారెడ్డి ముద్ర, ఫిబ్రవరి 20: జిల్లాలోని పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్ లలో చేపడుతున్న మౌలిక సదుపాయాల పనుల ను  వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో…

పీఎం శ్రీ పాఠశాలల అభివృద్ధి పనులు త్వరతగతిన పూర్తి చేయండి అధికారులను ఆదేశించిన కలెక్టర్

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి : సిద్దిపేట జిల్లాలో పిఎం శ్రీ పథకం ద్వారా 34 విద్యాలయాల్లో చేస్తున్న సైన్స్ ల్యాబ్స్, మరుగుదొడ్లు, భవిత కేంద్రాలు పనులలో వేగం పెంచాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయ…

సార్వత్రిక విద్యకు దూరంగా బడ్జెట్ కేటాయింపులు- టిఎస్ యుటిఎఫ్

కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి కేటాయింపులు సార్వత్రిక విద్యా సాధన లక్ష్యానికి దూరంగా ఉన్నాయని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, ఎ వెంకట్ అన్నారు. గత సంవత్సరం 1,28,650 కోట్లు కెటాయించగా ఈ సంవత్సరం…

మరుగు దొడ్లు లేని పాఠశాలలు ఉండరాదు

* మార్చిలోపు పాఠశాలల్లో నిర్మాణ పనులను పూర్తి చేయాలి* -కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఇంకుడు గుంతల ఏర్పాటు చేయకపోవడం పై కలెక్టర్ అసహనం ముద్ర, నారాయణపేట ప్రతినిధి: మరుగు దొడ్లు లేని పాఠశాలలు ఉండరాదని అలాగే మార్చి లోపు జిల్లాలో…