Take a fresh look at your lifestyle.
Browsing Tag

school-inspection

నైపుణ్యాల సాధనే లక్ష్యంగా విద్య బోధన – కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల నైపుణ్యాలు పెరిగేలా విద్యా బోధన చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ కోరారు. "ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక"  సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా సారంగాపూర్ మండలంలోని…

బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ కంభంపాటి సరితా చైతన్య…..

ముద్ర నడిగూడెం..... తెలంగాణ ప్రభుత్వం 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని బృందావనంలో గ్రామంలో గల ఎంపీపీఎస్ స్కూల్ ఆధ్వర్యంలో శుక్రవారం బడిబాట కార్యక్రమాన్ని సర్పంచ్ కంభంపాటి సరిత చైతన్య…

మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరమైన ఆహారం అందించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

  ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : పాఠశాలలో విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని, మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరమైన ఆహారం అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. గురువారం భువనగిరి…

విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడంపై ప్రత్యేక దృష్టి:పాఠశాల, అంగన్వాడి కేంద్రాలపై…

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: జిల్లాలో విద్యా మరియు శిశు సంక్షేమ సేవల అమలు పరిశీలనలో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం కొండాపూర్ మండలం గుంతపల్లి గ్రామాన్ని ఆకస్మికంగా సందర్శించారు.గ్రామంలోని ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడి…

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి… జగిత్యాల జిల్లా సత్యప్రసాద్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని జగిత్యాల జిల్లా సత్యప్రసాద్ అన్నారు. మేడిపల్లి మండలం వల్లంపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శనివారం పరిశీలించారు. ఈ…

కేజీబీవీ పాఠశాల తనిఖీ. విద్యార్డినీలకు సూచనలు సలహాలు అందించిన తహశీల్దార్ జ్యోతి.

ముద్ర, మోత్కూర్: మోత్కూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ను బుధవారం తహసిల్దార్ పి జ్యోతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటగది, స్టోర్ రూమ్ లోని కూరగాయలు, బియ్యాన్ని పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని…

పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి, సంగారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో గల శ్రీ సాయి కృష్ణ హై స్కూల్‌లో నిర్వహిస్తున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా…

కేజీబీవీ సిబ్బంది విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలి -ఆర్జెడి ఎం. సోమిరెడ్డి

ముద్ర ప్రతినిధి నాగర్కర్నూల్: కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీలు) విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కీలక కేంద్రాలుగా ఉన్నాయని రాష్ట్ర ప్రాంతీయ విద్యా సంచాలకులు, హైదరాబాద్ (ఆర్జేడీ) ఎం. సోమిరెడ్డి తెలిపారు. ఈ…

ఎస్ఎస్సి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ భాస్కరరావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ఎస్ఎస్సి పరీక్షా కేంద్రాలను స్థానిన సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు పరిశీలించారు. శనివారం భువనగిరి పట్టణంలోని గంజ్ హై స్కూల్‌, భువనగిరి లోని ప్రభుత్వ బాలుర పాఠశాల , భువనగిరి లోని విజ్ఞాన్ పాఠశాలలో ఏర్పాటు…

నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి మొదటి రోజు పరీక్షలు : డీఈఓ రమేష్ కుమార్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 60 పరీక్ష కేంద్రాలలో పరీక్షలు నిర్వహించగా, 10,651 మంది విద్యార్థులకు గాను 10,630 మంది…