Take a fresh look at your lifestyle.
Browsing Tag

Serilingampally

విజయ్ ఎలక్ట్రికల్స్ సీఎండీ దాసరి జై రమేష్ 80వ జన్మదిన వేడుకలు.. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన PAC…

ముద్ర,హైదరాబాద్ : విద్యుత్ కాంతులను ప్రజలకు అందించటంలో సరిక్రొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు వేలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన, విద్యుత్ రంగంలో మహోన్నత శిఖరాలను అందుకున్న విజయ్ ఎలక్ట్రికల్…

జనగణన కార్యకలాపాలపై సమీక్షించిన శేరిలింగంపల్లి జోనల్ కార్యదర్శి

ముద్ర, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయన్ అమిత్ ఐఏఎస్ ఈరోజు జోనల్ కాన్ఫరెన్స్ హాల్‌లో జనగణన కార్యకలాపాలపై వార్డుల నోడల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వార్డుల వారీగా జనగణన ఎన్యుమరేషన్…

వన్ డే వన్ వార్డు‘ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన పీయేసీ ఛైర్మన్

ముద్ర, శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ స్టేడియంలో జరిగిన వన్ డే వన్ వార్డ్ కార్యక్రమంలో భాగంగా కాలనీలలో నెలకొన్న పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ ఐఏఎస్ అధికారి…

ఆల్విన్ కాలనీ డివిజన్‌లో రూ.63.85 లక్షలతో యూజీడీ పనులకు శంకుస్థాపన

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని మహాత్మ గాంధీ నగర్, గణేష్ నగర్, ఛత్రపతి శివాజీ నగర్, జయ నగర్ కాలనీలలో రూ. 63 లక్షల 85 వేల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే UGD నిర్మాణం పనులకు జలమడలి అధికారులు మరియు గౌరవ తాజా మాజీ…

అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన పీయేసీ ఛైర్మన్ అరెకపూడి

ముద్ర, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు కాలనీల్లో రూ.1 కోటి 24 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపనలు చేశారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ, స్ప్రింగ్ వ్యాలీ…

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన పీయేసీ ఛైర్మన్ అరికపూడి గాంధీ

ముద్ర, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని ఈనాడు కాలనీ, రిక్షా పుల్లర్స్ కాలనీ, పాపిరెడ్డి నగర్, మెడికల్ సొసైటీ కాలనీలలో రూ.1.16 కోట్ల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే యూజీడీ నిర్మాణం…

నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్య లేకుండా తీర్చిదిద్దడమే లక్ష్యం: పీయేసీ ఛైర్మన్

శేరిలింగంపల్లి, ముద్ర: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్య లేకుండా చేయడమే తన ప్రధాన లక్ష్యమని పీయేసీ ఛైర్మన్ అరికపూడి గాంధీ స్పష్టం చేశారు. మసీద్ బండ కె.ఎం.ఆర్. ఎస్టేట్ కాలనీలో రూ.62.50 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టబోయే అండర్…

గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి-సిఎంసి కమిషనర్ జి సృజన

ముద్ర, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి జోన్ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంపై సిఎంసి కమిషనర్ జి.సృజన బుధవారం జోనల్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్…

సీఆర్ ఫౌండేషన్ లో దివంగత వేములపల్లి కృష్ణ 26వ వర్ధంతి సభ

ముద్ర, శేరిలింగంపల్లి : సి.ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి, మాజీ శాసనసభ సభ్యులు, విశాలాంధ్ర మాజీ సంపాదకులు ,“చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి గలవోడా” గేయ రచయిత వేములపల్లి శ్రీకృష్ణ ఆయనకు 26వ వర్ధంతి సందర్బంగా…

మేధావులు దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి .. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు

ముద్ర, శేరిలింగంపల్లి : ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చెయ్యాలి తప్ప అభివృద్ధిలో అందరూ కలిసి ముందుకు రావాలని పిలుపునిస్తూ ఈరోజు మాదాపూర్ డివిజన్ ఉదయ క్రిసెంట్ గేటెడ్ కమ్యూనిటీ వాసులతో జిల్లా ఉపాధ్యక్షులు రాధాకృష్ణ యాదవ్, సీనియర్…