Take a fresh look at your lifestyle.
Browsing Tag

Siddipet

ఆశా వర్కర్స్ కు రు 18000/- వేతనం చెల్లించాలి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : ఆశా వర్కర్లకు ప్రతి నెల 1వ తేదీన పారితోషికాలు వచ్చే విధంగా చూడాలని, రూ.18,000/-ల ఫిక్సిడ్ వేతనం ఇవ్వాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ కార్యాలయంలో సిఐటియు…

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై మహిళా కాంగ్రెస్ ఆందోళన మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్రానికి…

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : సిద్దిపేట జిల్లాలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఆల్ ఇండియా మహిళా అధ్యక్షురాలు అల్కా లాంబా ఆదేశాల మేరకు,…

విద్యార్థులు చదువుతో పాటు ధైర్యంగా నిలబడేలా తీర్చి దిద్దాలి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : విద్యార్థులకు చదువుతో పాటు ధైర్యంగా నిలబడడం, మానసిక శారీరక సామర్ధ్యాలు పెంపొందించడం, నాయకత్వ లక్షణాలతో కూడిన మంచి విలువలను అందించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఉపాధ్యాయులకు సూచించారు. ఆదివారం…

అ’పూర్వ’ విద్యార్థుల కలయిక

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : చంద్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2005- 06 లో పదవ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. 20 సంవత్సరాల తర్వాత మళ్లీ అందరూ తాము చదువుకున్న పాఠశాలలో…

వచ్చే ఖరీఫ్ సీజన్ లో సన్న వరి ధాన్యం పండించేందుకు రైతులు ముందుకు రావాలి సిద్దిపేట జిల్లా కలెక్టర్…

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : వచ్చే ఖరీఫ్ సీజన్ లో సన్న వరి ధాన్యం పండించేందుకు ప్రతి రైతు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి పిలుపునిచ్చారు.శనివారం హుస్నాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాంలో వరి ధాన్యం దిగుమతి…

దళితులను కులం పేరుతో దూషించి దాడికి ప్రయత్నించడం అమానుషం – డి బిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్.

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : ఆధునిక యుగంలో సైతం దళితులను కులం పేరుతో దూషిస్తూ దాడికి ప్రయత్నించడం అమానుషమని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి శంకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట్ భూంపల్లి మండలం పోతా రెడ్డి గ్రామంలో…

విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న మోదీ ప్రభుత్వం

* లీకులు చేసి బడబడా కంపెనీలకు దోచి పెడుతున్న బిజెపి ప్రభుత్వం * విద్యార్థులు నిరుద్యోగుల పట్ల వివక్ష చూపిస్తున్న కేంద్ర ప్రభుత్వం * నీట్ పేపర్లను అమ్ముకుంటున్న మోదీ ప్రభుత్వం * సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు…

బండి భగీరథ్ ను తక్షణమే అరెస్టు చేయాలి -సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి డిమాండ్

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : బిజెపి నేత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తనయుడు బండి భగీరథ పై నమోదైన ఫోక్సో కేసులో వెంటనే అరెస్టు చేయాలని సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం…

వరి ధాన్యం ప్రక్రియ వేగవంతం చేయండి – సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : ప్రభుత్వ కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగ వంతం చెయ్యాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు.బుదవారం సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి, సంగునూరు మండలం ముండ్రాయి గ్రామాల్లో…

పంచాయితీ కార్మికుల బకాయి వేతనాలు విడుదల చేయాలి – సీఐటీయూ జిల్లా కార్యదర్శి కాముని గోపాల స్వామి…

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : గ్రామపంచాయతీ కార్మికులకు గత మూడు నుండి ఆరు నెలల వరకు పెండింగ్లో ఉన్నా వేతనాలను వెంటనే చెల్లించాలని జిల్లా అధికారులకు డిమాండ్ చేశారు. నెల నెల వేతనాలు రాక అనేక ఇబ్బందులు గ్రామపంచాయతీ కార్మికులు…