Take a fresh look at your lifestyle.
Browsing Tag

Social Awareness

ఎన్ పిఆర్ డి రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతుల పోస్టర్‌ను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్.. శిక్షణా తరగతులను…

ముద్ర, యాదగిరిగుట్ట :  ఈ నెల 29, 30, 31 తేదీలలో యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ( ఎన్.పి.ఆర్.డి) రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతుల వాల్ పోస్టర్‌ను ప్రభుత్వ విప్, ఆలేరు నియోజకవర్గ…

ఎర్రగడ్డ బస్తీలో ఘనంగా హిందూ సమ్మేళనం ప్రతి హిందువు ఐక్యంగా మెలగాలి – ఆచార్య అభినవ శంకరానంద స్వామి

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎర్రగడ్డ బస్తీలో హిందూ సమ్మేళనం బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఆర్‌ఎస్‌ఎస్ స్థాపనకు వందేళ్లు పూర్తైన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ…

సర్పంచ్ వినూత్న పథకం ఆడపిల్లల తల్లులకు ప్రోత్సాహం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: సమాజంలో ఆడపిల్లల పట్ల వివక్ష పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో ఆడపిల్లల తల్లిదండ్రులకు భరోసా కల్పించే వినూత్న పథకాన్ని అంబేద్కర్ జయంతి సందర్భంగా అమలు చేస్తున్నారు నిర్మల్ రూరల్ అనంతపేట్ సర్పంచ్ సునీత.…

జ్యోతిరావు పూలే ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి : జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు కొప్పుల…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : జ్యోతిరావు పూలే ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా సర్పంచుల పోరం అధ్యక్షులు కొప్పుల వెంకట్ రెడ్డి అన్నారు. శనివారం జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా…

కులవ్యవస్థపై పోరాడిన మహాత్మా జ్యోతిబా పూలే జయంతి నిర్వహణ

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: కులవ్యవస్థ, అంటరానితనానికి వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన గొప్ప తత్వవేత్త, సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీనివాసులు పేర్కొన్నారు. నాగర్…

ప్రజానాట్యండలి జిల్లా 8వ మహాసభలను జయప్రదం చేయండి-ప్రజానాట్యమండలి,జిల్లా కమిటీ సభ్యుడు జిట్ట స్వామి

ముద్ర, చిట్యాల మండలం (వనిపాకల): ప్రజల్లో చైతన్యం నింపే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రజానాట్యమండలి జిల్లా 8వ మహాసభలను విజయవంతం చేయాలని ప్రజానాట్యమండలి జిల్లా కమిటీ సభ్యుడు జిట్ట స్వామి పిలుపునిచ్చారు. శనివారం చిట్యాల మండలం వనిపాకల…

జాతి నిర్మాణంలో ఎన్ఎస్ఎస్ పాత్ర అద్వితీయం

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: తారా ప్రభుత్వ కళాశాల, సంగారెడ్డి ఎన్ఎస్ఎస్ విభాగాలు 2, 3, 4 ఆధ్వర్యంలో దత్తత గ్రామాలైన కలవకూర్,మల్కాపూర్, అంగడిపేటలో నిర్వహిస్తున్న ప్రత్యేక శీతాకాల శిబిరాలలో భాగంగా “జాతి నిర్మాణంలో ఎన్ఎస్ఎస్ పాత్ర”…

అంబటి కవిత్వం సామాజికం పుడమిని ముద్దాడిన పొద్దు పుస్తకావిష్కరణ

ముద్ర ప్రతినిధి, నిర్మల్: అంబటి కవిత్వం సామాజిక చైతన్యానికి ప్రతీక అని పలువురు వక్తలు కొనియాడారు. నిర్మల్ కు చెందిన అంబటి నారాయణ రచించిన ' పుడమిని ముద్దాడిన పొద్దు ' కవితా సంపుటిని ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు…

ఇందిరమ్మ కాలనీలో న్యాయ విజ్ఞాన సదస్సు

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలోని 8వ వార్డ్ ఇందిరమ్మ కాలనీలో తాండూర్ మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఇట్టి న్యాయ విజ్ఞాన సదస్సులో బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు…