Take a fresh look at your lifestyle.
Browsing Tag

SSC Exams 2026

పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగింపు

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 60 పరీక్షా కేంద్రాల్లో మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు పరీక్షలను అధికారులు సజావుగా నిర్వహించారు.…

ఎస్‌ఎస్‌సి,ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: అడిషనల్ కలెక్టర్ పాండు

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: ఏప్రిల్/మే 2026లో నిర్వహించనున్న ఎస్‌ఎస్‌సి మరియు ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ (TOSS) పబ్లిక్ పరీక్షలను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేపట్టాలని, సంబంధిత శాఖల అధికారులు…

పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి, సంగారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో గల శ్రీ సాయి కృష్ణ హై స్కూల్‌లో నిర్వహిస్తున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా…

ఒత్తిడిలేకుండా పరీక్షలు రాయండి : డీఈఓ రమేష్ కుమార్

ముద్ర ప్రతినిధి: నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్ పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) రమేష్ కుమార్…

పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు ఎస్పీ జి.జానకి షర్మిల

ముద్ర ప్రతినిధి, నిర్మల్: శనివారం నుండి ప్రారంభమయ్యే పదో తరగతి వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డా. జి. జానకి షర్మిల తెలిపారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. పరీక్షలు…

పరీక్షల నిర్వహణకు పకడ్డ్బందీ ఏర్పాట్లు -జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్

 ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి: జిల్లాలో ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. జిల్లాలో ఇంటర్మీడియట్, పదవ తరగతి వార్షిక పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు…

పదవ తరగతి పరీక్షలు పారదర్షకంగా నిర్వహించాలీ- జిల్లా కలెక్టర్ హైమావతి

సిద్దిపేట:ముద్ర ప్రతినిధి : జిల్లాలో పదవ తరగతి పరీక్షలు అత్యంత పారదర్శకంగా పగడ్బందిగా నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో పదవ తరగతి…

టాలెంట్ టెస్టులతో ప్రతిభ వెలికితీత- డిఈఓ విజయ

ముద్ర ప్రతినిధి, మెదక్:* టాలెంట్ టెస్టులు విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడానికి దోహద పడతాయని మెదక్ జిల్లా విద్యాధికారి విజయ అన్నారు. ఫిజికల్ సైన్స్ ఫోరం మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం మెదక్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి…