Take a fresh look at your lifestyle.
Browsing Tag

Student Facilities

ప్రజా పాలన – 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా కళాశాలకు సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే డా.…

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “ప్రజా పాలన – 99 రోజుల ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలోని గవర్నమెంట్ డిగ్రీ ఆర్ట్స్…

నాగర్ కర్నూల్ జిల్లా… పాత భవనం స్థానంలో నూతన కాలేజీ భవనం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ పట్టణ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీ దయనీయ పరిస్థితిపై ప్రజలు, విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గత పదేళ్లుగా కాలేజీ అభివృద్ధిని పట్టించుకోలేదనే విమర్శలు…

గురుకుల పాఠశాల పర్యటనలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

గురుకుల విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి చదువులో ప్రతిభ చాటి ఉత్తమ ఫలితాలు సాధించాలి ముద్ర, గద్వాల: గురుకుల విద్యాలయాల్లో ప్రభుత్వం విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పిస్తుందని వాటిని విద్యార్థులు సద్వినియోగం…

ఎస్‌ఎస్‌సి,ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: అడిషనల్ కలెక్టర్ పాండు

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: ఏప్రిల్/మే 2026లో నిర్వహించనున్న ఎస్‌ఎస్‌సి మరియు ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ (TOSS) పబ్లిక్ పరీక్షలను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేపట్టాలని, సంబంధిత శాఖల అధికారులు…

పకడ్బందీగా పదవ తరగతి పరీక్షల నిర్వహణ -జిల్లా అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : శనివారం నుంచి ప్రారంభం అయిన పదవ తరగతి పరీక్షల నిర్వహణకు సంబందించి జఫ్స్ బాయ్స్ వికారాబాద్ స్కూల్ లో జరుగుతున్న పదవ తరగతి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధింపు,…

తెలంగాణలో 100 పబ్లిక్ స్కూల్స్ పైలెట్ ప్రాజెక్ట్ – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 99 రోజుల కార్యాచరణ

వంద తెలంగాణ ప‌బ్లిక్ స్కూళ్లు పైలెట్ ప్రాజెక్టు త‌ర‌హాలో నియోజ‌క‌వ‌ర్గంలో ఒక‌టి ఆరుట్ల పాఠ‌శాల త‌ర‌హాలో స‌క‌ల వ‌స‌తులు, ర‌వాణా సౌక‌ర్యం క‌ల్ప‌న‌ క్యూర్‌లో ఏడాదిలో స‌క‌ల వ‌స‌తుల‌తో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు సిద్ధం కావాలి.. 99 రోజుల…

టెన్త్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి డీఈఓ దర్శనం భోజన్న

ముద్ర ప్రతినిధి, నిర్మల్: వచ్చేనెల 14 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షలు పకడ్బందీ గా నిర్వహించాలని జిల్లా విద్యా శాఖాధికారి దర్శనం భోజన్న కోరారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులతో సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ…

ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి -కలెక్టర్ ఆదర్శ్ సురభి

  ముద్ర, వనపర్తి : జిల్లాలోని అన్ని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ…

ఇంటర్ పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి ముద్ర ప్రతినిధి, ఫిబ్రవరి 25 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణను పర్యవేక్షించే క్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య బుధవారం పరీక్షల తొలి రోజున జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, షాహిన్ జూనియర్ కళాశాలలో…

ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లను చేయాలి : స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరముల పరీక్షలను పకడ్బందీగా, ఏర్పాట్లను పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలుర భువనగిరి…