పదవ తరగతి పరీక్షలు పారదర్షకంగా నిర్వహించాలీ- జిల్లా కలెక్టర్ హైమావతి
సిద్దిపేట:ముద్ర ప్రతినిధి :
జిల్లాలో పదవ తరగతి పరీక్షలు అత్యంత పారదర్శకంగా పగడ్బందిగా నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆదేశించారు.
మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో పదవ తరగతి…