Take a fresh look at your lifestyle.
Browsing Tag

Student Welfare

కేజీబీవీ సిబ్బంది విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలి -ఆర్జెడి ఎం. సోమిరెడ్డి

ముద్ర ప్రతినిధి నాగర్కర్నూల్: కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీలు) విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కీలక కేంద్రాలుగా ఉన్నాయని రాష్ట్ర ప్రాంతీయ విద్యా సంచాలకులు, హైదరాబాద్ (ఆర్జేడీ) ఎం. సోమిరెడ్డి తెలిపారు. ఈ…

విద్యార్థుల రక్షణకు చర్యలు చేపట్టండి ఎస్సీ, ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బక్కి వెంకటయ్య

ముద్ర ప్రతినిధి, నిర్మల్: బాసర ఐఐఐ టి లో విద్యార్థుల రక్షణ, సంక్షేమం కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని ఎస్ సి, ఎస్ టి కమిషన్ రాష్ట్ర ఛైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. బాసర ఐఐఐటి ని ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో…

మధ్యాహ్న భోజనం లో నాణ్యత పెంచండి- జిల్లా కలెక్టర్ హైమావతి

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి : సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని నర్మేట గ్రామంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన పక్రియను క్షేత్రస్థాయిలో…

బాలసదనంలో ఉన్న విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

  ముద్ర, భువనగిరి ప్రతినిధి : బాలసదనంలో ఉన్న విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం భువనగిరిలో గల మీనానగర్ లో బాలసదనం ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆకస్మిక తనిఖీ చేశారు.…

బాలసదనంలో ఉన్న విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర, భువనగిరి ప్రతినిధి : బాలసదనంలో ఉన్న విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం భువనగిరిలో గల మీనానగర్ లో బాలసదనం ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆకస్మిక తనిఖీ చేశారు.…

కస్తూర్భ గాంధీ పాఠశాలను సందర్శించిన కలెక్టర్

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి : సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అన్నం, గుడ్డు…

బాసర ట్రిపుల్ ఐటీ మళ్ళీ మొదలైన మృత్యు ఘోష

ప్రతి ఏటా తప్పని మరణాలు ప్రభుత్వాలు మారినా చర్యలు శూన్యం ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటి లో విద్యార్థుల మృత్యుఘోష మళ్ళీ మొదలైంది. చదువుకుని బంగారు భవిష్యత్తున్న విద్యార్థులు అర్ధంతరంగా…

ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లాలో ఈనెల 25 నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాధవి తెలిపారు. జిల్లాలో మొత్తం విద్యార్థులు -12,334 పరీక్షలు రాయనున్నారు. ఫస్ట్ ఇయర్ జనరల్ -5710…

ఇంటర్ విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో సాగాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

ముద్ర, మహాదేవపూర్: విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరై తమ ప్రతిభను చాటాలని సూచించారు. పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు ఒక ముఖ్యమైన దశ అని పేర్కొన్నారు. క్రమశిక్షణ, సమయపాలనతో పరీక్షా కేంద్రాలకు…

ఇంటర్, 10వ, తరగతి వార్షిక పరీక్షలను పకడ్భందీగా నిర్వహించాలి : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ఇంటర్, 10వ, తరగతి వార్షిక పరీక్షలను పకడ్భందీగా నిర్వహించాలని, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రామకృష్ణరావు అన్నారు. మంగళవారం రాష్ట సచివాలయం నుండి ఇంటర్ 10వ. తరగతి పరిక్షల నిర్వహణపై అన్ని జిల్లాల…