అసెంబ్లీలో విద్యా అంశాలపై నిర్లక్ష్యం: ఏబివిపి ఆగ్రహం
ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
అసెంబ్లీలో ఫీజు రీయింబర్స్మెంట్,స్కాలర్షిప్ల వంటి కీలక విద్యా అంశాలపై చర్చ జరపకుండా ఇతర అంశాలపై సమయం కేటాయించడం దురదృష్టకరమని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ )నేతలు విమర్శించారు.సంగారెడ్డి…