Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana farmers

చివరి గింజ వరకూ కొంటాం రైతులు ఆందోళన చెందవద్దు

వాహనాలు,హమాలీల కొరత వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది ఇది రైతు ప్రభుత్వం.. ఏ ఒక్క రైతుకు నష్టం జరగనివ్వం నగునూర్ వడ్ల కొనుగోలు కేంద్రం సందర్శించి రైతులకు భరోసా కల్పించిన సుడా చైర్మన్ రైతుల ముందే అధికారులతో మాట్లాడి వారంలోగా సెంటర్ పూర్తి…

ధాన్యం కొనుగోలులో రాష్ట్రం విఫలం : బండి సంజయ్

ప్రతిపైసా కేంద్రమే ఇస్తున్నా...ఎందుకీ వైఫల్యం వడ్ల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం మద్యవర్తి మాత్రమే మధ్యవర్తిత్వం చేసినందుకు రాష్ట్రానికి కేంద్రం కమిషన్ కూడా ఇస్తోంది ఇకనైనా బేషజాలకు పోకుండా ప్రతి గింజను కొనుగోలు చేయండి జరిగిన పొరపాట్లను…

అచ్చంపేట మండలం నడింపల్లిలో పిడుగుపాటు ఘటన

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామంలో పిడుగుపాటు ఘటన విషాదాన్ని నింపింది. భారీ వర్షం సమయంలో పిడుగు పడటంతో మూడు పశువులు మృతి చెందాయి. గ్రామానికి చెందిన రైతు బుద్ధుల శేఖర్‌కు…

రైతు సంక్షేమ ప్రభుత్వం ఎక్కడ? కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట బీజేపీ ధర్నా

ముద్ర, కరీంనగర్ : కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని కరీంనగర్ కలెక్టరేట్ ముందు బిజెపి నాయకుల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అద్యక్షుడు గంగాడి క్రిష్ణరెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు చేయాలని…

ధాన్యం సేకరణలో అక్రమాలు అరికట్టాలి-బి ఆర్ ఎస్ పార్టీ మండలమాజీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య

మిల్లర్ల వద్ద ధాన్యం కోతలు లేకుండా డబ్బులు చెల్లించాలి ముద్ర, తుంగతుర్తి.... ధాన్యం కొనుగోలు సెంటర్లలో అక్రమాలను అరికట్టాలని ధాన్యం దిగుమతి చేసుకుంటున్నా రైస్ మిల్లుల వద్ద వరి ధాన్యంలో కోదలను లేకుండా చేయాలని డిమాండ్ చేస్తూ…

నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల రాకెట్ గుట్టురట్టు 600 కిలోల విత్తనాలు స్వాధీనం.నలుగురు అరెస్ట్

ముద్ర మల్కాజిగిరి ఎల్‌బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు, హయత్‌నగర్ పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో అంతర్రాష్ట్ర నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల రాకెట్‌ను బట్టబయలు చేశారు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్…

ధాన్యం కొనుగోళ్లపై ఆందోళన వద్దు – మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాలోని ప్రతి కొనుగోలు కేంద్రంలో అమ్మకానికి వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం…

బిజెవైయం ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతిపత్రం అందజేత

ముద్ర ప్రతినిధి, నిర్మల్: వరిధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న తీవ్ర జాప్యం, మౌలిక వసతుల లేమి, తరుగు తేమ పేరుతో జరుగుతున్న దోపిడిని అరికట్టి యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేపట్టాలని కోరుతూ నిర్మల్ జిల్లా బీజేవైఎం…

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి… జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ద్ పేర్కొన్నారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల…

ధాన్యం కొనుగోలులో బాధ్యత మరిచిన కేంద్ర ప్రభుత్వం..రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్…

మిల్లర్ల వద్ద నుండి మూడు పంటల బియ్యం ఎఫ్ సీఐ ఎందుకు తీసుకోలేదో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి.. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఆందోళన చెందవద్దు.. ధర్మారం: ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం బాధ్యత…