Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana farmers

ఏసీ రూముల్లో కూర్చుంటే రైతుల కష్టాలు కనిపిస్తాయా…?

పనిచేయలేకపోతే వెళ్లిపోండి ..... చివరి గింజ వరకు కొనాలి ... ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ సమీక్ష ముద్ర ప్రతినిధి, మెదక్: ఏసీ రూముల్లో కూర్చుంటే రైతుల కష్టాలు కనిపిస్తాయా...? పనిచేయలేకపోతే వెళ్లిపోండని అధికారులపై ఎమ్మెల్యే డా.…

మొక్కజొన్న కొనుగోళ్లలో అలసత్వం రైతుల ఆందోళన ముందు జాగ్రత్త చర్యలు విఫలం ఆగ్రహిస్తున్న అన్నదాతలు

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోళ్లు మందగమనంలో సాగుతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 15 రోజుల క్రితం యార్డులో సుమారు 1.10 లక్షల బస్తాల పైగా మొక్కజొన్న నిల్వ…

మిల్లర్లు వెంటనే ధాన్యం దిగుమతులు చేసుకోవాలి : అదనపు కలెక్టర్ వెంకారెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : వరిధాన్య కొనుగోళ్లు ముమ్మరం అవుతున్న సందర్బంగా మిల్లర్లు వెంటనే ధాన్యం దిగుమతులు చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి అన్నారు. శనివారం ఆయన చాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ…

వరి ధాన్యం, మక్కలు తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన…

ముద్ర, కోరుట్ల; మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డును బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి శనివారం రోజు జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల…

మెదక్ కలెక్టరేట్ ముందు ధర్నా

ముద్ర ప్రతినిధి, మెదక్: ధాన్యం కొనుగోలులో జాప్యం నిరసిస్తూ మెదక్ కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ ముందు వరి ధాన్యం పోసి నిరసన తెలిపారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రెండు నెలలు…

పశు పోషణ పై ప్రత్యేక దృష్టి సారించాలి..రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

పశువులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుతాం.. జిల్లాలో అదనపు సబ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం.. పెగడపల్లి: పశు పోషణపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని, పశుపోషణ చేస్తున్న రైతులకు ప్రభుత్వపరంగా అన్ని రకాల సౌకర్యాలను…

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అండగా నిలవాలి తెలుగుదేశం పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్ మానుక…

ముద్ర, కోరుట్ల; గాలి దుమారంతో నష్టపోయిన రైతులను కోరుట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ మానుక ప్రవీణ్ శుక్రవారం రోజు పరామర్శించారు. మెట్‌పల్లి మార్కెట్ యార్డులో తడిసిపోయిన వరి ధాన్యం, నష్టపోయిన మొక్కజొన్న పంటలను…

తేమ, తాలు, తరుగు పేరుతో వడ్లను తీయడం విరమించుకోవాలి : సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : తేమ, తాలు, తరుగు పేరుతో క్వింటాలుకు రెండున్నర కిలోల నుండి నాలుగున్నర కిలోల వడ్లను రైతుల నుండి దండుకోవడాన్ని విరమించుకోవాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య డిమాండ్ చేశారు. ఐకేపీ సెంటర్లలో,…

అగ్ని ప్రమాద బాధిత రైతులకు అండగా ఉంటాం -ఎంపీ నగేష్

బోథ్, ముద్ర: ప్రమాదవశాత్తు సంభవించిన అగ్ని ప్రమాద కారణంగా పంట నష్టం జరిగిన రైతులకు అండగా ఉంటామని ఎంపీ నగేష్ అన్నారు. గురువారం ఆయన బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామ శివారులో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయిన జొన్న, మొక్కజొన్న పంట…

ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రోడ్డెక్కిన రైతులు…తుక్కాపూర్ ఎక్స్ రోడ్ పై మహాధర్న…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కారు. గురువారం భువనగిరి మండలం తుక్కాపూర్ గ్రామ సర్పంచ్ బిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు ఆధ్వర్యంలో తుక్కాపూర్ ఎక్స్ రోడ్, నల్లగొండ రోడ్డు…