Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Municipal News

కరీంనగర్‌లో ఆధునిక ఏబీసీ సెంటర్ ప్రారంభం

ముద్ర, కరీంనగర్ : రీంనగర్ నగరంలో వీధి కుక్కల నియంత్రణ, ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఆధునిక యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) కేంద్రాన్ని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ఘనంగా ప్రారంభించారు. నగరంలో పెరుగుతున్న వీధి కుక్కల…

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే కఠిన చర్యలు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు….

ముద్ర, కోరుట్ల; కోరుట్ల మున్సిపల్ కమీషనర్ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు కోరుట్ల పట్టణంలోని కిరాణా దుకాణాలు, కూరగాయ దుకాణాలు, టిఫిన్ సెంటర్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వారు వినియోగిస్తున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్వాధీన…

వీధి వ్యాపారులకు మున్సిపాలిటీ సూచన – అదనపు వసూళ్లపై ఫిర్యాదు చేయండి మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి

నాగర్‌కర్నూల్, ముద్ర ప్రతినిధి: నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని వీధి వ్యాపారులకు మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి ముఖ్య సూచనలు జారీ చేశారు. తై బజార్ వసూళ్లకు సంబంధించి వివిధ రకాల వ్యాపారాలకు నిర్ణయించిన రేట్ల ప్రకారం…

ఆస్తిపన్ను వసూళ్లలో బోడుప్పల్ ముందంజ -రూ.45 కోట్లు వసూలు

బోడుప్పల్, ముద్ర: మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆస్తిపన్ను వసూళ్లలో బోడుప్పల్ సర్కిల్ ముందంజలో ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను చెల్లింపుదారులకు చివరి రోజు మార్చి 31వ తేదీ.. సరిగా ఈ ఒక్కరోజే…

రూ. 5 భోజనానికి ఆటంకం ఉండదు – డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ............................................ పాలమూరు పట్టణం లో రూ. 5 కే భోజనం అందిస్తున్న నిర్వాహకులకు ఆటంకం ఉండదని, తన సొంత నిధులతో అన్నీ సౌకర్యాలు కలిపిస్తామని మున్సిపల్ డిప్యూటీ మేయర్…

మార్చి 31లోగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోండి:మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ పట్టణ పరిధిలో ఉన్న ప్రతి వాణిజ్య సముదాయం ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ బి. నాగిరెడ్డి తెలిపారు. పట్టణంలోని దుకాణ యజమానులు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లు, హాస్పిటళ్లు,…

మహిళా పారిశుధ్య కార్మికులకు సత్కారం

ముద్ర, బోడుప్పల్: నగరాన్ని పరిశుభ్రంగా వుంచడంలో మహిళా పారిశుధ్య కార్మికుల శ్రమ అనిర్వచనీయమని మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ ఎ. శైలజ అన్నారు. ఆమె ఆదేశాల మేరకు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్…

ఆస్తి పన్నులు చెల్లిస్తేనే అభివృద్ధి సాధ్యం.-తాండూర్ మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి

ముద్ర, తాండూర్: తాండూర్ మున్సిపల్ పరిధిలోని వ్యాపారస్తులు, ఇంటి యజమానులు అందరూ సకాలంలో పన్నులు చెల్లిస్తేనే తాండూర్ పట్టణాన్ని అభివృద్ధి చేయడం సాధ్యమవుతుందని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన…

మున్సిపల్ వైస్ చైర్మన్ కు వైద్యుల సన్మానం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ మున్సిపల్ చైర్మన్, వైస్ ఛైర్మన్ లుగా కావ్య గణేష్, గణేష్ చక్రవర్తి పదవి స్వీకరణ నేపథ్యంలో గణేష్ చక్రవర్తిని వైద్యులు సత్కరించారు. పట్టణాన్ని మోడల్ సిటీ గా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో…

పేదింటి వివాహానికి కౌన్సిలర్ దంపతుల చేయూత

26 వ వార్డులో రూ.10,116 అందించిన కేసిరెడ్డి లావణ్య నర్సింహారెడ్డి దంపతులు హుజురాబాద్, ఫిబ్రవరి 26 : హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని 26 వార్డులో పేద కుటుంబాలకు చేయూత గా ఉంటామని ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన భరోసా…