Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

మహనీయుల జయంతి జ్ఞాన పాదయాత్ర

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ఏప్రిల్ మాసంలో మహనీయుల జయంతి ఉత్సవాలలో భాగంగా తెలంగాణ పొలిటికల్ యువజన సమితి ఆధ్వర్యంలో మహనీయుల జ్ఞాన పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు తంగళ్ళపల్లి గిరిధరాచారి తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లో…

గుండెపోటుతో మృతి చెందిన ఉపాధ్యాయునికి ఆర్థిక సహాయం అందచేత.

ముద్ర ,మోత్కూర్: ఇటీవల గుండెపోటుతో మరణించిన గుండాల మండలం వస్తా కొండూరు ప్రాధమిక పాఠశాల లో పనిచేస్తున్న ఎస్ జి టి ఉపాధ్యాయుడు కూరెల్ల ఎల్లయ్య  జిల్లా ఉపాధ్యక్షులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మన టి యు టీఎస్ పి ఆర్…

పాముకాటుతో బాలిక మృతి

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా,హత్నూర మండలం కాసాల గ్రామంలో శుక్రవారం పాము కాటుతో బాలిక మృతి చెందింది. కుటుంబీకులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మాచినూరు సింధుజ (17) దౌల్తాబాద్ లోని ప్రైవేట్ కళాశాలలో ఒకేషనల్ కోర్స్…

గ్రామపంచాయతీ కార్మికులకు దుస్తులు అందజేత 

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి మండలం భువనగిరి మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ షానూర్ బాబా రంజాన్ పండుగ సందర్భంగా భువనగిరి మండలంలోని వడపర్తి, మన్నెవారీపంపు గ్రామాలలోని పారిశుద్ధ కార్మికులకు శుక్రవారం…

జర్నలిస్టుల సంక్షేమానికి భరోసా 

-  సంఘం సభ్యులందరికీ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సౌకర్యం - మీడియా సమావేశంలో పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షలు  వాకిట అశోక్ కుమార్  ముద్ర, ఉమ్మడి  మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : వర్కింగ్ జర్నలిస్టుల…

ఉపాధ్యాయునిపై పోక్సో కేసు నమోదు చేయాలి పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు వెంకటేష్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయునిపై పోక్సో కేసు నమోదు చేయాలని నిర్మల్ జిల్లా పీడీఎస్యూ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు సింగారి వెంకటేష్ ఒక…

అందరకీ… ఒక్కో ఎకరానికి.. రైతు భరోసా నిధుల విడుదల వేళ ట్విస్ట్ పంపిణీ లో ఈసారి కీలక మార్పులు

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఎట్టకేలకు రైతుల నిరీక్షణ ఫలించింది. రైతు భరోసా నిధుల జమకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఇదే సమయంలో నిధుల విడుదలలో కీలక మార్పులు చేసింది. ఈ సారి నిధుల విషయంలో అర్హతల ఆధారంగా జమ అవుతాయని స్పష్టం…

ఈ ఏడాది దేశానికి మంచి భవిష్యత్తు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మోడీ నాయకత్వంలో అభివృద్ధి పధంలో భారత్ బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది పంచాంగం ముద్ర, తెలంగాణ బ్యూరో : ఈ ఏడాది దేశానికి ఎంతో మంచి భవిష్యత్తు ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. వర్షాలు సమృద్ధిగా కురిసి,…

స్వర్ణ గిరిలో ప్రారంభమైన శ్రీ రామారామాయణ కృతు మహా యజ్ఞం..

శ్రీవారికి కల్పవృక్ష వాహన సేవ... పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ గరికపాటి నరసింహారావుచే ప్రవచనం.. ముద్ర ప్రతినిధి, భువనగిరి : శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం స్వర్ణగిరిలో వైభవంగా జరిగాయి. నిత్య ఆరాధనలు పూర్తి చేసిన తరువాత…

అరక్షిత బాలికలకు శుభ్రజల సాయం… వాత్సల్య మందిరానికి ప్యూరిఫైయర్ అందజేత

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం కొల్లాపూర్ చౌరస్తా సమీపంలోని శ్రీ జ్ఞానేశ్వర వాత్సల్య అరక్షిత బాలికల మందిరానికి రూ.35 వేల విలువ గల నీటి ప్యూరిఫైయర్‌ను లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అందజేశారు.…