Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

వరి బోనస్ పై రైతులకు రూ.25వేలు ఆదా మహిళలకు రూ. 57 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చాం-అసెంబ్లీలో…

బీఆర్ఎస్ నేతలకు ఆడబిడ్డలపై ఏమాత్రం గౌరవం లేదు ముద్ర, తెలంగాణ బ్యూరో : రైతు భరోసా కాకుండా ఒక్కో రైతుకు వరి ధాన్యం బోనస్ పేరిట రూ.25వేలు ఆదా అవుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. రైతుల శ్రమను గుర్తించి సన్నధాన్యం…

కొత్త రైతులకూ రైతు భరోసా అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభం ఈ నెల 25 వరకు అవకాశం వ్యవసాయ శాఖకు డిజిటల్…

ముద్ర. తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 22 నుంచి రైతు భరోసా నిధులను మూడు విడతల్లో జమ చేయనుంది. మొదటి విడతగా సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రక్రియను ప్రారంభిస్తారు. మొత్తం 1.50 కోట్ల ఎకరాలకు గాను…

వేర్వేరు ప్రాంతాల్లో 11 ఎక‌రాల‌ను కాపాడిన హైడ్రా రూ. 1650 కోట్ల విలువైన భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్

ముద్ర, తెలంగాణ బ్యూరో: న‌గ‌రంలో వేర్వేరు ప్రాంతాల్లో ప్ర‌భుత్వ‌, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన 11 ఎక‌రాల భూమిని హైడ్రా కాపాడింది. మార్కెట్లో వీటి విలువ రూ. 1650 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా. ఇందులో 2 ఎక‌రాలు పార్కు కోసం కేటాయించిన‌ది…

“అల్ఫోర్స్” నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు

మహమ్మద్ ప్రవక్త బోధనలు చాలా విలువైనవని మరియు మానవ శ్రేయస్సుకై ఉపకరిస్తాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు & విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు "అల్ఫోర్స్" నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కరీంనగర్లోని కరీంనగర్ ఫంక్షన్ ప్యాలెస్ లో…

సంగారెడ్డి ఆస్పత్రిలో ఘనంగా భేటీ జన్మోత్సవ కార్యక్రమం

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి : సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో,మహిళా సాధికారత కేంద్రం సహకారంతో "బేటీ జన్మోత్సవ కార్యక్రమం" మంగళవారం రోజు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆసుపత్రిలో పుట్టిన ఆడ శిశువులను…

అన్యమత చర్చి నిర్మాణం -మున్సిపల్ అనుమతి లేకుండా అక్రమ నిర్మాణం -వికారాబాద్ పట్టణంలో హిందువుల ఇళ్ల…

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : హిందువుల మనోభావాలను కించ పరుస్తూ కాలనీలో అన్యమత ప్రచారానికి చర్చి నిర్మాణాన్ని చేపడుతున్నారని బజరంగ్ దళ్ జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ ఆరోపించారు. వికారాబాద్ పట్టణ పరిధిలోని సూర్య ప్రకాష్ కాలనీలో…

స్ఫూర్తి ప్రదాతలకు నివాళి

సాహితీ వేత్త పార్థసారథి, అసోసియేషన్ నేత అంజిరెడ్డికి శ్రద్ధాంజలి ముద్ర న్యూస్ బ్యూరో : మెహిదీపట్నం : ఇటీవల మరణించిన ప్రముఖ సాహితీ వేత్త ముక్తవరం పార్థసారథికి, సంఘ సేవకుడు, వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అంజిరెడ్డికి నేతాజీ నగర్…

వేములవాడలో ’మంత్రి అడ్లూరి‘ ప్రత్యేక పూజలు..

ముద్ర, వేములవాడ: ప్రముఖ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భీమేశ్వర ఆలయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మంత్రి…

పేదలకు స్వచ్ఛంద సంస్థలు చేయూతనివ్వాలి

ముద్ర : కాప్రా సమాజంలోని నిరుపేద ప్రజలకు స్వచ్ఛంద సంస్థలు చేయూతనివ్వాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు.నిరుపేదలు, భక్తులకు నిరంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవా భావాన్ని చాటుతున్న ఈసీఐఎల్ లోని…

కేంద్ర ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కార్యక్రమం

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని సాయిపూర్ లో బిజెపి సీనియర్ నాయకులు ఇందు రాములు గారి ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రం వారితో కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా…