Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

‘అంజన్న’ ఆశీర్వాద యాత్ర: ముగ్గురు కలిసినా బీజేపీదే విజయం..

– కొండగట్టు ఆశీర్వాద యాత్రలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు! – 11 గంటల్లో 40 కి.మీలు నడిచిన కేంద్రమంత్రి – మండుటెండను సైతం లెక్క చేయకుండా కొండగట్టుకు... –మధ్యాహ్న భోజనం వద్ద ఒకసారి, తేనెటీగ దాడి…

తాజ్ పూర్ లో రంజాన్ తోఫా పంపిణీ చేసిన ఇల్యాస్ మహమ్మద్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి మండలంలోని తాజ్ పూర్ గ్రామంలో యువ నాయకుడు ఇల్యాస్ మహమ్మద్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందజేశారు. ఈ కార్యక్రమంలో ర్యాకాల శ్రీనివాస్, ,సీనియర్ మైనారిటీ నాయకులు షరీఫ్, గ్రామ ఉప సర్పంచ్ వార్డ్…

గ్యాస్ సరఫరాపై హై లెవల్ కమిటీ ఏర్పాటు – పుకార్లు నమ్మొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచన

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ జిల్లా కలెక్టర్లు ప్రతి రోజు గ్యాస్ సరఫరాపై సమీక్షించాల్సిందే గ్యాస్ సరఫరాపై ప్రజలు పుకార్లు నమ్మొద్దు బాట్లింగ్ ప్లాంట్లలో గ్యాస్…

శ్రీశైలం ప్రయాణంలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లాకు చేరుకున్న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కుటుంబ సమేతంగా కలిసి శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు హైదరాబాద్ నుండి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి వెళ్తూ, మార్గమధ్యంలో నాగర్…

గృహ వినియోగ గ్యాస్ ను సకాలంలో అందించాలి

-ప్రభుత్వ నిబంధనలు పాటించాలి -జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : జిల్లాలో గృహ వినియోగ ఎచ్ పి గ్యాస్ సరఫరా విధానం సక్రమంగా జరగాలనిజిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని హెచ్‌పీ…

కోదాడలో కల్తీ వంట నూనెల కలకలం

ముద్ర ప్రతినిధి , కోదాడ …. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కల్తీ వంట నూనెల వ్యవహారం కలకలం రేపుతోంది. పట్టణంలోని ఒక ఆయిల్ షాపులో కల్తీ నూనె విక్రయిస్తున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్‌లోని…

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

ముద్ర కాప్రా:  కాప్రా డివిజన్ పరిధిలోని తిరుమల శివపురి కాలనీలో రూ.1 కోటి 48 లక్షల .50 వేల వ్యయంతో బీటీ రోడ్ల, శాలివాహన కాలనీలో రూ.95 లక్షల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ , సీఎస్ నగర్‌లో రూ.30 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ…

ప్రణాళికలు అమలు చేద్దాం – ప్రగతి సాధిద్దాం – కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: "ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక" కార్యక్రమాన్ని అమలుచేసి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రగతిని సాధిద్దామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపునిచ్చారు. ఇటీవల ఎన్నికైన గ్రామ సర్పంచులు, మున్సిపల్…

ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు పాఠశాల విద్యాశాఖ ప్రకటన

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో ఈ నెల 15వ తేదీ నుంచి ఏప్రిల్ 23 వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించబోతున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రకటించారు. రాష్ట్రంలో…

దళిత బిడ్డ కర్లా రాజేష్ విషయంలో ప్రభుత్వం సమాధానం చెప్పాలి లేదంటే ఈ నెల 14 న సీఎం హుజూర్ నగర్…

ముద్ర ప్రతినిధి , కోదాడ ….. కర్ల రాజేష్ కేసులో న్యాయం చేయకపోతే ఈ నెల 14 న హుజూర్నగర్‌లో సీఎం కాన్వాయ్‌ను అడ్డుకుంటాం అని కోదాడ మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ అన్నారు. మార్చి 14న సీఎం హుజూర్నగర్ పర్యటనకు రావడానికి ముందు మా…