Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ్మస్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

ముద్ర, ప్రతినిధి భువనగిరి : రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ్మస్వామి పుణ్యక్షేత్రాన్ని గురువారం కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. రాష్ట్ర గవర్నర్ కు ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య,…

ఉక్కా అమ్మకాలపై సూర్యాపేట పోలీస్ ఉక్కుపాదం.

- రూ.15 వేల విలువైన ఉక్కా స్వాధీనం. - వస్త్ర దుకాణాల్లో అమ్మకాలు చేస్తున్న వ్యాపారులపై మూడు కేసు నమోదు. ప్రజల ఆరోగ్యాలను హరించే వ్యాపారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు అని సూర్యాపేట జిల్లా కె. నరసింహ ఐపిఎస్ గారు…

పెళ్లి వ్యాన్ బోల్తా – ఇద్దరి మృతి మరో ఇద్దరి పరిస్థితి విషమం 21 మందికి గాయాలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా కొండాపూర్ బై పాస్ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 21 మందికి గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా…

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తరితగతిన పూర్తి చేయాలి..రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి…

సాంకేతిక సమస్యలు పరిష్కరించి ప్రతి ఇంటికి బిల్లులు చెల్లించే విధంగా చర్యలు.. పెగడపల్లి: ధర్మపురి నియోజకవర్గంలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి…

ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తాం.. ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

ధర్మపురి: గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. గురువారం ధర్మపురి లోని ఎమ్మెల్యే క్యాంపు…

తెలంగాణ పంటలకు కేంద్రం మద్దతు

రబీ లో నుంచి 1,25,855 మె.టలకు కనీస మద్దతు ధర తెలంగాణ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ముద్ర, తెలంగాణ బ్యూరో : రబీ సీజన్‌కు తెలంగాణలో 1,25,855 మెట్రిక్ టన్నుల పంటను కనీస మద్దతు ధర వద్ద సేకరించాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర…

పేదలందరికీ సొంతిళ్లు -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

వెలుగుమట్ల నిర్వాసితులందరికీ న్యాయం ఇంటితో పాటు సౌకర్యాల కల్పన బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు డిసెంబర్ 9న గృహ ప్రవేశం వెలుగుమట్ల బాధితులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ ముద్ర, ఖమ్మం : పేద వర్గంలో ఏ ఒక్కరికీ…

హోటళ్లలో కట్టెల పొయ్యి గతి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాలోని పలు హోటళ్లలో కట్టెల పొయ్యిపై వంటలు మొదలయ్యాయి. గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో వాణిజ్య సిలిండర్ల సరఫరాపై కేంద్రం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ…

భీమునికుంట చెరువు అలుగును పరిశీలంచిన పీయేసీ ఛైర్మన్ గాంధీ

ముద్ర, శేరిలింగంపల్లి: హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని భీముని కుంట చెరువు అలుగును తాజా మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, జీహెచ్ఎమ్సీ మరియు జలమండలి, ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించిన పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ.ఈ సందర్భంగా చైర్మన్…

రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

ముద్ర : కాప్రా:   కాప్రా డివిజన్ పరిధిలోని గోపాల్ రెడ్డి నగర్‌లో రూ.28 లక్షల నిధులతో చేపట్టనున్న రోడ్డు అభివృద్ధి పనులకు ఉప్పల్ నియోజకవర్గ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి…