Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

రాఘవ కన్స్ట్రక్షన్స్‌పై నిరాధార ఆరోపణలు – మంత్రి పొంగులేటి ఇమేజ్ దెబ్బతీసే కుట్ర

మాన‌స హిల్స్‌లో ఎలాంటి బ్లాస్టింగ్‌లు జ‌ర‌గ‌లేదు బిఆర్ఎస్ ఆరోప‌ణ‌ల‌పై వివ‌ర‌ణ‌ ముద్ర, హైద‌రాబాద్‌ : హైదరాబాద్ జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని మానస హిల్స్ లో శ్రీ పొంగులేటి ప్రసాద్ రెడ్డికి చెందిన రాఘ‌వ కన్స‌స్ట్ర‌క్ష‌న్స్ ఎలాంటి…

సివిల్ సర్వీసెస్ 2025 ఫైనల్ ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు.

సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు తేజాలు తాజాగా విడుదలైన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో పలువురు తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో సృజన 55వ ర్యాంకుతో మెరవగా.. డీఎస్‌కే ప్రచేత్‌ 193, వర్షిత్‌ రెడ్డి 259, పవన్‌కుమార్ రెడ్డి…

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికను సమన్వయంతో విజయవంతం చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

సమన్వయంతో సక్సెస్ చేయండి హైదరాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల నిర్వహణపై నిర్లక్ష్యం వద్దు అన్ని శాఖల అధికారులు కలిసి పని చేయాలి శాఖల వారీగా చేపట్టే అంశాలపై సమీక్ష నిర్వహణ ముద్ర,…

మహిళలు పురుషులతో సమానంగా రాణించాలి : ఎస్పీ డా. వినీత్ కుమార్

-మహిళలు ఉన్నతంగా ఎదగాలంటే చదువు అత్యంత ముఖ్యం ముద్ర, నారాయణపేట: పురుషులతో సమానంగా మహిళలు రాణించాలని ఎస్పీ డాక్టర్ వినీత్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని శీలా గార్డెన్‌లో OMIF…

కంచరోని చెరువులో ఆక్రమణలు తొలగింపు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ పట్టణ మండలం కంచరోని చెరువు శిఖం భూముల ఆక్రమణలు అధికారులు శుక్రవారం తొలగించారు. చెరువు శిఖం భూముల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లాట్ లు ఏర్పాటు చేసి విక్రయించే ప్రయతం చేశారు. సమాచారం అందుకున్న…

టోలీచౌకీలో ఘోర ప్రమాదం

5 అంతస్థుల భవనం కూలి నలుగురు మృతి ఇంకా తేలని మృతుల వివరాలు ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఐదు అంతస్థుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరికొంత…

అంగన్వాడీ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్బగా పిల్లలు ఎంత మంది ఉన్నారు, శ్యామ్ మ్యామ్ పిల్లలు ఎంత మంది ఉన్నారని…

ఆస్తి పన్నులు చెల్లిస్తేనే అభివృద్ధి సాధ్యం.-తాండూర్ మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి

ముద్ర, తాండూర్: తాండూర్ మున్సిపల్ పరిధిలోని వ్యాపారస్తులు, ఇంటి యజమానులు అందరూ సకాలంలో పన్నులు చెల్లిస్తేనే తాండూర్ పట్టణాన్ని అభివృద్ధి చేయడం సాధ్యమవుతుందని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన…

​వడ్డేపల్లి నివాసంలో ఘనంగా హోలీ వేడుకలు

ముద్ర కూకట్‌పల్లి: రంగుల పండుగ హోలీని పురస్కరించుకుని కూకట్‌పల్లి నియోజకవర్గంలో పండుగ వాతావరణం సంతరించుకుంది. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు తన నివాసంలో కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులతో కలిసి హోలీ సంబరాలను…

మహాత్ముడికి అవమానం విగ్రహానికి పేడకొట్టి, చెప్పు పెట్టిన దుండగులు

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ పట్టణంలో జాతిపితకు అవమానం జరిగింది. రాందాస్ చౌరస్తాలో గల మహాత్మాగాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసేందుకు యత్నించారు. విగ్రహానికి పశువుల పేడకొట్టి, ఒక కన్ను ధ్వంసం చేసి తలపై చెప్పు పెట్టారు.…