Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

మోడీ తప్పుడు విధానాలే అమెరికా సామ్రాజ్యవాదానికి దారులు వేస్తున్నాయి : సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు…

ముద్ర, భువనగిరి జిల్లా ప్రతినిధి: కేంద్రంలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ చేస్తున్న తప్పుడు విధానాల వల్ల అమెరికా సామ్రాజ్యవాదం దేశం మీద మరింత పెరుగుతుందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య…

బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్…

అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం.. హాజరైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు.. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి గారు.. ధర్మపురి: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో…

మంత్రి వివేక్ ను కలిసిన కలెక్టర్ ప్రతిమ సింగ్

*ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామిని పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేశారు. మూడు రోజుల క్రితం మెదక్ కలెక్టర్ గా ప్రతిమా సింగ్ బాధ్యతలు తీసుకున్న విషయం విదితమే. జిల్లాను రాష్ట్రoలో…

బ్రహ్మోత్సవాల అన్నదానం కార్యక్రమానికి మంత్రి చేయూత..

రూ. 50,016 అందజేసిన మంత్రి అడ్లూరి.. ధర్మపురి: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ధర్మపురి పట్టణం వార్తక, వాణిజ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ మంత్రి…

సొంత గ్రామానికి నిధులు మంజూరు చేసిన త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి

-     - సొంత ఇంటిని గ్రామపంచాయతీ కార్యాలయానికి విరాళంగా ఇచ్చిన ఇంద్రసేనారెడ్డి   త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డిని హైదరాబాదులోని లోక్భవన్లో ఘనంగా సన్మానించిన గానుగుబండ గ్రామస్తులు తన జన్మస్థల అభివృద్ధికి ఎల్లవేళలా కృషి…

అచ్చేదిన్ సంపన్నులకే మాత్రమే సామాన్య ప్రజలకు బారాలు మోపడమే -సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు చుక్క…

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం సంపన్నులకు లాభాలు ఆర్జించే బడ్జెట్ గా ఉంది తప్ప సామాన్య ప్రజలకు పెద్దగా ఉపయోగపడే విధంగా లేదని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు.…

మహిళా కానిస్టేబుల్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : వికారాబాద్ గంగారం సాయిబాబా కాలనీ కి చెందిన బలిజ దివ్య శుక్రవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్య కు గల కారణాలు పూర్తి వివరాలు తెలియాల్సిన ఉంది.

పేదల ఇండ్లు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా….

ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులందరికి న్యాయం చెయ్యాలి-సిపిఎం మండల కార్యదర్శి గుండు వెంకట నర్సు. మోత్కూర్ ముద్ర న్యూస్: భూదాన్ ఇండ్ల కూల్చివేత సందర్బంలో ఏలాంటి నోటీసులు ఇవ్వకుండా వారి సామానులు కూడ తీసుకోనివ్వకుండా నిరుపేదల ఇండ్లను కూల్చి…

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 15 మందికి తీవ్ర గాయాలు

సంగారెడ్డి జిల్లా సదాశివపేట బైపాస్ రోడ్డు వద్ద ప్రమాదం జహీరాబాద్ నుంచి సదాశివపేట బస్టాండ్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు సదాశివపేట నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్న లారీ ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు…

రాహుల్ రాజ్ కు ఘనంగా వీడ్కోలు

ముద్ర ప్రతినిధి, మెదక్: రెండు సంవత్సరాలపాటు మెదక్ కలెక్టర్ గా పనిచేసి బదిలీపై సహకార శాఖ ప్రత్యేక కమిషనర్ గా హైదరాబాద్ వెళ్లిన రాహుల్ రాజ్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. మెదక్ కలెక్టరేట్ లో  రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు ఏర్పాటు…