Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

ఉద్యోగులపెండింగ్ బిల్లుల విడుదల రూ.745 కోట్లు రిలీజ్ చేసిన సర్కార్

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఎన్నికల ముందు ప్రకటించిన హామీలను ప్రజా ప్రభుత్వం ఒక్కొక్కటీగా అమలు చేస్తోంది. ప్రధానంగా ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపునకు సర్కార్ గ్రీన్ ఛానల్ లో నిధులను విడుదల చేస్తున్నది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల…

మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చేవరకు ప్రభుత్వం సహకరిస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి

మళ్లీ పెడదోవ పట్టొద్దు జనజీవన స్రవంతిలోకి వచ్చి ఏదైనా చేసుకోండి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే ఉపేక్షించం ఇల్లు, ఉద్యోగం, జీవనభృతిపై ఆలోచన చేస్తాం మీ లొంగుబాటుపై అసెంబ్లీలో ప్రకటన చేస్తా…

హోటళ్లకు రేటింగ్, సర్టిఫికేషన్; వంటగదుల్లో సీసీ కెమెరాలు, మానిటరింగ్ వింగ్ ఏర్పాటు చేయాలని సీఎం…

ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ కోర్ రీజియన్ పరిధిలోని హోటళ్లలోని వంటగదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తరచూ తనిఖీలు…

పరీక్షల దృష్ట్యా చదువుపై పూర్తి ఏకాగ్రత పెట్టాలి : జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి   ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో, విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి పెట్టి మంచి ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ పి.…

చంద్రబాబును కలిసిన భట్టి, శ్రీధర్ బాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు క్యాంప్ కార్యాలయంలో కలిశారు. మార్చి 5వ తేదీన హైదరాబాద్‌లో జరిగే తన కుమారుడు సూర్యవిక్రమాదిత్య వివాహ కార్యక్రమానికి సీఎం చంద్రబాబును…

రెండో దశ పూడిక తీత పనులు ప్రారంభం; మట్టితో పేరుకుపోయిన సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి సామర్ధ్యం పెంపు…

రెండో దశ పూడిక తీత పనులు ప్రారంభించాలి నిధుల ప్రతిపాదనను మంత్రివర్గం ముందు పెడుతా కడెం ప్రాజెక్ట్ లో పూడిక తీత విజయవంతం బాక్రనంగల్ నుండి ఎస్.ఆర్ .ఎస్ పి వరకు అదే దుస్థితి జాతీయ స్థాయిలో ఈ సమస్య అన్ని ప్రాజెక్టులపై ప్రభావం చూపుతుంది…

హత్యాయత్నం కేసులో నిందితుల రిమాండ్.

మోత్కూరు ముద్ర న్యూస్ : మండలంలోని పాలడుగు గ్రామంలో ఇటీవల భూతగాధాలో కక్షా పెంచుకొని తన వ్యవసాయ బావి దగ్గర దారి కాచి వదిన బొంత లక్ష్మి అలియాస్ వెంకటమ్మ ను గొంతు కోసిన ఆమె మరిది బొంత అశోక్ ,అతనికి సహకరించిన తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి…

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల కు అంకురార్పణ.. పుట్ట బంగారం కార్యక్రమంలో పాల్గొన్న…

ధర్మపురి: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం జరిగింది. బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్…

చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు సౌందర్య రాజన్ మృతి పట్ల మంత్రి దామోదర్ సంతాపం

 ముద్ర,సంగారెడ్డి : ప్రముఖ పుణ్యక్షేత్రమైన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు,విద్యావేత్త డాక్టర్‌ ఎం.వి.సౌందర రాజన్‌ మృతి పట్ల రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.ఆర్ దామోదర్ రాజనర్సింహ విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

సెకండరీ గ్రేడ్ పోస్టుమాస్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ముద్దసాని వెంకటస్వామి

ముద్ర, ఆత్మకూర్ (ఎం): యాదాద్రిభువనగిరి జిల్లా ఆత్మకూర్(ఎం) మండల కేంద్రానికి సెకండరీ గ్రేడ్ పోస్టు మాస్టర్ గా ముద్రసాని వెంకటస్వామి బదిలీ అయి భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వెంకటస్వామిని తన క్లాస్ మేట్ మిత్రులు శుక్రవారం పోస్టాఫీస్ లో…