Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

వ్యక్తి నిర్మాణమే ఆర్ ఎస్ ఎస్ లక్ష్యం

దేశ రక్షణ....సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరు ముందుండాలి ప్రతిష్టిత వ్యక్తుల సమావేశంలో జిల్లా సంఘచాలక్ ఉప్పలంచ మల్లికార్జున్ ముద్ర, నారాయణ పేట: మంచి సేవా గుణం... క్రమశిక్షణ... దేశభక్తి... వంటి లక్షణాలను వ్యక్తులలో…

​పీజేఆర్ నగర్‌లో మౌలిక వసతుల సమస్యలను పరిష్కరిస్తాం: దొడ్ల వెంకటేష్ గౌడ్

​కూకట్‌పల్లి, ముద్ర: అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ ఫేస్-2 లో నెలకొన్న త్రాగునీరు మరియు డ్రైనేజీ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేస్తానని డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హామీ ఇచ్చారు. ​మంగళవారం కాలనీ…

జోగిపేట మున్సిపల్ చైర్మెన్ ను సన్మానించిన జర్నలిస్ట్ నాయకులు

జోగిపేట,ముద్ర ఆందోల్ జోగిపేట మున్సిపల్ చైర్మెన్ గా ఎన్నికైన యస్. కృష్ణారెడ్డినీ మంగళవారం జోగిపేటలోని ఆయన స్వగృహంలో TUWJ( IJU) జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యములో ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా మున్సిపల్ చైర్మెన్ యస్.కృష్ణారెడ్డి మాట్లాడుతూ…

పెబ్బేరు సంత స్థలం పేరిట భారీ అవినీతి, దోపిడీకి కుట్ర- మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

ముద్ర పెబ్బేర్ గత మూడు దశాబ్దాలుగా న్యాయస్థానంలో పెబ్బేరు సంతస్థల వివాదం సర్వేనెంబర్ 392 భూ యజమానులకు దేవాదాయ శాఖకు మధ్య కొనసాగుతున్నదని పలుమార్లు భూ యజమానులకు వరుసగా 2003 2007 2022 అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందని పత్రిక…

కాలనీ వాసుల గోడు.. సమస్యలు పరిష్కరిస్తాం: వెంకటేష్ గౌడ్

ముద్ర కూకట్‌పల్లి: అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ ఫేస్ 2 లో త్రాగు నీరు మరియు డ్రైనేజీ లైన్స్ కు సంబంధించి సమస్యలు ఉన్నాయని కాలనీ వాసులు డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని…

ఇందిరమ్మ కాలనీలో న్యాయ విజ్ఞాన సదస్సు

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలోని 8వ వార్డ్ ఇందిరమ్మ కాలనీలో తాండూర్ మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఇట్టి న్యాయ విజ్ఞాన సదస్సులో బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు…

మున్సిపల్ చైర్మన్ ను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

ముద్ర పెబ్బేరు: ఇటీవలే జరిగిన పెబ్బేరు  మున్సిపాలిటీ ఎన్నికలలో కౌన్సిలర్ గా గెలిచి మున్సిపల్ చైర్మన్ గా శ్రీనివాస్ గౌడ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శ్రీరంగాపూర్ మండలం నాగసానిపల్లి గ్రామ సర్పంచ్ సుజాత రాజశేఖర్, ఆధ్వర్యంలోఆయన ను…

సీఎం కప్ కరాటే విజేతలను అభినందించిన బండి రమేష్

ముద్ర  కూకట్ పల్లి : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్ పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన సీఎం కప్ కరాటే పోటీల్లో  కూకట్…

కుడికుంట చెరువు పనులను పరిశీలించిన పీయేసీ ఛైర్మన్ అరికపూడి

ముద్ర, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదు బండలో గల కుడికుంట చెరువును స్వచ్ఛంద సంస్థ సాహే ప్రతినిథి కల్పనరమేష్ అధ్వర్యంలో ఇన్ఫోసిస్ ఐటీ సంస్థ సౌజన్యంతో చేపడుతున్న సుందరీకరణ మరియు అభివృద్ధి పనులను పీయేసీ ఛైర్మన్ అరికెపూడి…

టూరిజం మాస్టర్ ప్లాన్ రూపకల్పనకై ప్రణాళికలు సిద్ధం చేయాలి : అడిషనల్ కలెక్టర్ ఏ. భాస్కరరావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : టూరిజం మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏ. భాస్కరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. టూరిజం మాస్టర్ ప్లాన్ తయారీలో భాగంగా మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…