Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్త్- ఎస్పీ శ్రీనివాస్ రావు

ముద్ర ప్రతినిధి, మెదక్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. జిల్లా పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద…

కెసిఆర్ సిఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు..మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు

- బీరప్ప ఉత్సవాలకు కెసిఆర్ గారు సహాయం అందించారు.. మిమ్మల్ని గుర్తు చేశారు... - బీరప్ప స్వామి దయతో ఊరంతా ఐక్యత తో ఉండాలి... - చింతమడక బీరప్ప ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట, ముద్ర…

ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లాలో ఈనెల 25 నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాధవి తెలిపారు. జిల్లాలో మొత్తం విద్యార్థులు -12,334 పరీక్షలు రాయనున్నారు. ఫస్ట్ ఇయర్ జనరల్ -5710…

ఇంటర్, 10వ, తరగతి వార్షిక పరీక్షలను పకడ్భందీగా నిర్వహించాలి : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ఇంటర్, 10వ, తరగతి వార్షిక పరీక్షలను పకడ్భందీగా నిర్వహించాలని, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రామకృష్ణరావు అన్నారు. మంగళవారం రాష్ట సచివాలయం నుండి ఇంటర్ 10వ. తరగతి పరిక్షల నిర్వహణపై అన్ని జిల్లాల…

అభివృద్ధి పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా చొరవ చూపండి: పీసీసీ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్

ముద్ర, శేరిలింగంపల్లి: సైబరాబాద్ కమిషనర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ సృజనను కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జ్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.జగదీశ్వర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.…

రెండేళ్ల తర్వాత మనదే సర్కారు- బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం సడలిందని, రెండేళ్ల తర్వాత ప్రభుత్వం బి ఆర్ ఎస్ దేనని బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టి ఆర్ అన్నారు. ఆదిలాబాద్ జైలులో ఉన్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను…

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్..

మంత్రి పొన్నం ప్రభాకర్ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన అక్కన్నపేట సర్పంచ్ జన్నారపు సంపత్ ,ఉప సర్పంచ్ లంబ శ్రీలేఖ .. అక్కన్నపేట అభివృద్ధికి అండగా ఉంటామని నేతలంతా ఐక్యంగా గ్రామాభివృద్ధికి కృషి చేయాలని తెలిపిన మంత్రి పొన్నం…

మానవ సంబంధాల పరిరక్షణ కోసం ధార్మికకార్యక్రమాలను నిర్వహించాలి -మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్

ముద్ర మల్కాజిగిరి: రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంజనేయ స్వామి ఆలయాన్ని పునఃనిర్మాణం చేసి, నూతనంగా నిర్మించిన గర్భగుడిలో శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీరామ పరివారం, శివుడు, నవగ్రహ విగ్రహాల పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా…

కాంగ్రెస్ ఆటోమేటెడ్ దోపిడీ-కేంద్రమంత్రి బండి సంజయ్

జరిమానాలు పెంచి, పోలీసులకు టార్గెట్లు అకౌంట్ల నుండి డబ్బులు కట్ చేసే నిర్ణయాన్ని మార్చుకోవాలి ఏడాదిలో రూ. 108.33 కోట్ల నుంచి రూ. 275.05 కోట్లకు పెరిగిన చాలానా వసూళ్లు ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్…

ఏం జరిగింది..? ఎలా జరిగింది..? కుమ్మెర మల్లన్న జాతర ఘటనపై రాష్ట్ర బీసీ కమిషన్ సీరియస్

నాగర్‌ కర్నూల్‌ కలెక్టర్, దేవాదాయశాఖ కమిషనర్ కు నోటీసులు ముద్ర, తెలంగాణ బ్యూరో : నాగర్‌ కర్నూల్‌ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో చోటుచేసుకున్న రెండు నెలల పసికందు మృతి, బీసీ వర్గాలకు ఆలయ ప్రవేశం నిరాకరించారన్న ఆరోపణల ఘటనపై…