Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

నవోదయ ఫలితాల్లో మెరిసిన బోథ్ విద్యార్థులు

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా  బోథ్ మండలం లోని వేదం పాఠశాలో చదువుతున్న కౌట.(బి) గ్రామానికి చెందిన వెండి శివసాయి, నాగభూషణం పాఠశాలలో చదువుతున్న బోథ్ మండల కేంద్రానికి చెందిన పట్ల అకిరానందన్ లు ఇటీవల ప్రకటించిన నవోదయ పరీక్ష ఫలితాల్లో ప్రతిభ…

వస్తువుల ధరను తెలుసుకునే హక్కు ప్రతి వినియోగదారుడిది : జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి

  ముద్ర ప్రతినిధి, భువనగిరి : నాణ్యమైన వస్తువులు, పరిమాణం, వస్తువుల ధర గురించి తెలుసుకునే హక్కు ప్రతి వినియోగదారుడుకి ఉంటుందని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రపంచ వినియోగదారుల…

పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ 

ముద్ర, తుర్కపల్లి : జిల్లాలో పదవతరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా  నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. బుధవారం తుర్కపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో పదవ తరగతి  పరీక్షా…

టి యు డబ్ల్యూ జే ఐ జేయు ఆధ్వర్యంలో డి పి ఆర్ ఓ అరుంధతికి ఘన సన్మానం

ముద్ర ప్రతినిధి, భువనగిరి : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టియుడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా డి పి ఆర్ ఓ యు.అరుంధతిని బుధవారం కలెక్టరేట్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు శాలువా…

రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచాలని : తెలంగాణ వ్యవసాయ కార్మిక రాష్ట్ర…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచాలని, ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నూతన ఆసుపత్రి భవనమునకు 40 కోట్ల రూపాయలు కేటాయించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ…

రాజకీయాలకు అతీతంగా యాదవులు ఏకం కావాలి. -జంగ శ్రీను యాదవ్.

ముద్ర, మోత్కూర్: మోత్కూర్ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన యాదవ కౌన్సిలర్ లు కొండ శోభా సోంమల్లు, నల్ల మధు లను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా అఖిలభారత యాదవ్ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగా శ్రీను యాదవ్ మాట్లాడుతూ…

జిల్లా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు: ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి – సరిత దంపతులు

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలందరికీ తెలుగు నూతన సంవత్సరాది శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, సరిత దంపతులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ…

జిల్లాలో వడగండ్ల వర్షం * దెబ్బతిన్న కూరగాయలు, మొక్కజొన్న, వరి, మామిడి

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ ప్రతినిధి: ద్రోణి ప్రభావంతో జోగుళాంబ గద్వాల జిల్లాలో మంగళ వారం రాత్రి‌ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా, మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు, తేలికపాటి వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. మంగళవారం…

తండ్రి మరణం… కన్నీటితో పది పరీక్ష రాసిన కొడుకు

ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి: జోగుళాంబ గద్వాల జిల్లాలో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. కేటిదొడ్డి మండలం విశ్వబ్రహ్మణ మండలాధ్యక్షులు,‌ గంగన్ పల్లి గ్రామానికి చెందిన సదానందం అచారి(44) మంగళవారం సాయంత్రం గద్వాలలో జరిగిన…

యుద్ధానికి ముందు డ్రగ్స్ అస్త్రం.. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ మొయినాబాద్ కేసు

యుద్ధానికి ముందు డ్రగ్స్ ఆయుధం కాంగ్రెస్ కలిసి వచ్చిన డ్రగ్స్ కేసు అధికార పార్టీ చూపంతా కేటీఆర్ వైపే..? బడ్జెట్ సెషన్ లో బీఆర్ఎస్ కు తిప్పలు గులాబీ దళం చిక్కుల్లో పడుతుందా మండలిలో విమర్శలు చేసిన ఎమ్మెల్సీలు తన జోలికి రావద్దన్న కేటీఆర్…