Take a fresh look at your lifestyle.
Browsing Tag

telangana-politics

ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తాం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

ముద్ర న్యూస్, ధర్మపురి: రాష్ట్రంలోని ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా హకు చెందిన పలువురు ఆశ వర్కర్లు గురువారం…

ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. : మంత్రి అడ్లూరి

మసీదులు, ఈద్గాల అభివృద్ధికి రూ.7 కోట్లు కేటాయించాం.. ముస్లీంలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి అడ్లూరి.. ముద్ర న్యూస్, ధర్మపురి: రాష్ట్ర ప్రభుత్వం ముస్లీంల సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి…

ధాన్యం కొనుగోలులో రాష్ట్రం విఫలం : బండి సంజయ్

ప్రతిపైసా కేంద్రమే ఇస్తున్నా...ఎందుకీ వైఫల్యం వడ్ల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం మద్యవర్తి మాత్రమే మధ్యవర్తిత్వం చేసినందుకు రాష్ట్రానికి కేంద్రం కమిషన్ కూడా ఇస్తోంది ఇకనైనా బేషజాలకు పోకుండా ప్రతి గింజను కొనుగోలు చేయండి జరిగిన పొరపాట్లను…

ఆర్ఎంకు గంగుల వినతి పత్రం…

ముద్ర, కరీంనగర్ : ఓ ఆర్టిసి డ్రైవర్ పై వేటు వేయడాన్ని ఖండించారు మాజీ మంత్రులు గంగుల కమలాకర్, జీవన్ రెడ్డి. జగిత్యాల ఆర్టీసి డ్రైవర్ ను విధుల నుండి తొలగించడాన్ని నిరసిస్తూ.. నేడు మాజీ మంత్రులు గంగుల కమలాకర్, జీవన్ రెడ్డిల ఆధ్వర్యంలో గులాబీ…

ఖబర్దార్ కొప్పుల ఈశ్వర్.. : మంత్రి అడ్లూరి ఫైర్

నోరు ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు.. ప్రజల మధ్య ఉంటున్న ప్రజా ప్రతినిధిని నేను.. మాజీ మంత్రి కొప్పుల పై మంత్రి అడ్లూరి ఫైర్.. ముద్ర న్యూస్, ధర్మారం: నోరు ఉందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ప్రజల కోసం…

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్

ముద్ర కూకట్‌పల్లి : తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా నూతనంగా నియమితులైన టీపీసీసీ ఉపాధ్యక్షులు బండి రమేష్ సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం తనను కమ్మ…

ఐక్యతతోనే బహుజనులకు రాజ్యాధికారం- మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి; ఐక్యతతోనే బహుజనులకు రాజ్యాధికారం దక్కుతుందని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు అన్నారు. జిల్లా కేంద్రంలో జే ఫంక్షన్ హాల్లో మాదిగల ఓట్లు మాదిగలకే అనే నినాదంతో మాదిగ మహాశక్తి నాయకులు సగరపు…

ప్రజా పాలనతో నాగర్‌కర్నూల్ రాష్ట్రానికే ఆదర్శం కావాలి

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: అధికారుల–ప్రజాప్రతినిధుల సమన్వయంతో అభివృద్ధి వేగవంతం : మంత్రి జూపల్లి కృష్ణారావు జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రజా పాలనలో నాగర్‌కర్నూల్ జిల్లా రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచేలా అధికారులు,…

కాంగ్రెస్ లో పదవుల పంచాయితీ…!

- పాలమూరు నగర కాంగ్రెస్ అధ్యక్షుని ఎంపిక లో మల్లగుల్లాలు - ఎమ్మెల్యే... డీసీసీ అధ్యక్షుని వర్గం మధ్య పోటాపోటి - గాంధీ భవన్ కు చేరిన నగర అధ్యక్ష ఎన్నిక పంచాయితీ - ఇప్పటికే పాలమూరులో రెండుగా చీలిన కాంగ్రెస్ - మళ్ళీ పదవుల కోసం…

రైతు సంక్షేమ ప్రభుత్వం ఎక్కడ? కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట బీజేపీ ధర్నా

ముద్ర, కరీంనగర్ : కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని కరీంనగర్ కలెక్టరేట్ ముందు బిజెపి నాయకుల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అద్యక్షుడు గంగాడి క్రిష్ణరెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు చేయాలని…