Take a fresh look at your lifestyle.
Browsing Tag

telangana-politics

యుసిఎఫ్ నిధులు మంజూరుకు కృషి చేసిన ముఖ్యమంత్రికి మంత్రులకు కృతజ్ఞతలు

స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ముగిసినా రాష్ట్ర ప్రభుత్వ వాటా 70 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు కేంద్ర ప్రభుత్వ వాటా పోను రాష్ట్ర ప్రభుత్వ వాటా మరియు హడ్కో రుణం కలిపి మొత్తం 630 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే…

ధాన్యం సేకరణలో అక్రమాలు అరికట్టాలి-బి ఆర్ ఎస్ పార్టీ మండలమాజీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య

మిల్లర్ల వద్ద ధాన్యం కోతలు లేకుండా డబ్బులు చెల్లించాలి ముద్ర, తుంగతుర్తి.... ధాన్యం కొనుగోలు సెంటర్లలో అక్రమాలను అరికట్టాలని ధాన్యం దిగుమతి చేసుకుంటున్నా రైస్ మిల్లుల వద్ద వరి ధాన్యంలో కోదలను లేకుండా చేయాలని డిమాండ్ చేస్తూ…

కొండారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల…

 ముద్ర, వనపర్తి: పెద్దమందడి మండలం బలిజ పల్లె గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు కొండారెడ్డి భార్య శకుంతల మరణించిన విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ఆయన ఇంటికి వెళ్లి కొండారెడ్డి…

ఈనెల 26న జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ జెండా పార్టీ పండుగ

పేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్య సేవలను అందించాలి జిల్లా పార్టీ అధ్యక్షులు గవినోళ్ల శ్రీనివాస్ ముద్ర, నారాయణపేట: ఈనెల 26న ఉదయం 10 గంటలకు నారాయణపేట జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ జెండా పండుగ కార్యక్రమాన్ని…

అసంపూర్తి భవనాలతో ర్యాంకులు ఎలా కొడుతారు…?

- రెండు ఏళ్ల నుండి సిద్దిపేట లో అర్దాంతరాంగ ఆగిపోయిన అభివృద్ధి పనులు.. - గత ప్రభుత్వం లో మంజూరు అయిన బిసి స్టడీ సర్కిల్ పనులు చివరి దశలో ఉన్న రెండేళ్లల్లో తట్టేడు మట్టి ఎత్తని కాంగ్రెస్ ప్రభుత్వం.. - బిసి స్టడీ సర్కిల్ భవన…

పెట్రోల్,డీజిల్ ధరలతో సామాన్యుడి నడ్డి విరుగుతోంది

మోదీ సర్కార్ వైఫల్యం వల్లే నీట్ పరీక్షా పత్రం లీక్ అయింది బీజేపీ నేతలు మాటల గారడి చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు కార్పోరేట్ శక్తులకు కోట్ల రూపాయల ప్రజాధనం ధారాదత్తం చేస్తూ ప్రజలపై భారం మోపుతున్నారు కేంద్ర ప్రభుత్వ…

ఈ నెల 22 నుండి 24 .ఎం సి పి ఐ యు కేంద్ర కమిటీ సమావేశాలు. కేంద్ర కమిటీ సభ్యులు వరికుప్పల వెంకన్న.

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి భారత మార్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఐక్య ఎం సి పి ఐ యు .పోలిట్ బ్యూరో .కేంద్ర కమిటీ సమావేశాలు ఈనెల 22 నుండి 24 వరకు పంజాబ్ రాష్ట్రంలోని చండీగర్ రాష్ట్ర రాజధాని కిసాన్ భవన్లో నిర్వహిస్తున్నట్లు…

ప్రాజెక్టులపై దృష్టి పెట్టండి – జిల్లా మంత్రులు,ఎమ్మెల్యేల తో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: .............................................. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యే లకు…

తాసిల్దార్ కార్యాలయం ఎదుట బిజెపి నిరసన

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం మాట్లాడుతూ ప్రజా పాలన కాదు (ఇందిరాపాలన)రాక్షస పాలన” అంటూ…

మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ నియోజకవర్గంలో మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియామిస్తూ టీపీసీసీ అధ్యక్షులు బి. మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. మెదక్ టౌన్ అధ్యక్షులుగా మందుగుల గంగాధర్, రామాయంపేట టౌన్ అధ్యక్షురాలుగా చింతల…