Take a fresh look at your lifestyle.
Browsing Category

Bhuvanagiri

కొండపైన వర్తక సంఘంలో షాపులను టెండర్ వేయాలి…

కొత్తవారికి అవకాశం లేకుండా తక్కువ కిరాయిలతో షాపులను నిర్వహణ.. మే 31 లోపు టెండర్ వేయకుంటే ఊరుకునేది లేదు : యాదాద్రి పరిరక్షణ కమిటీ ముద్ర, యాదగిరిగుట్ట : కొండపైన వర్తక సంఘంలో షాపులను టెండర్ వేసి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని యాదాద్రి…

తహసీల్దార్లు భూసమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి : అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : భూ భారతి రెవిన్యూ సదస్సు లో వచ్చిన దరఖాస్తులు, సాదా బైనామా, ధాన్యం కొనుగోలు, ప్రభుత్వ భూములు పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి మండల తహసీల్దార్ లను ఆదేశించారు.…

శ్రీ వేంకటేశ్వర స్వామివారికి తిరుప్పావడ సేవ.. వైభవంగా శ్రీ స్వామివారి తిరువీధి ఉత్సవం..

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రాతఃకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను భక్తిశ్రద్ధలతో విశేషంగా నిర్వహించారు. గురువారం పురస్కరించుకొని శ్రీ స్వామి వారికి తిరుప్పావడ సేవ వైభవంగా చేశారు. సకల…

మృతురాలి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన శ్రీ చైతన్య యూత్

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : భువనగిరి మండలంలోని పెంచికల్ పహాడ్ గ్రామానికి చెందిన గోపె నర్సమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం శ్రీ చైతన్య యూత్ సభ్యులు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుమారుడు గోపె నరసింహా కుటుంబానికి…

ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రోడ్డెక్కిన రైతులు…తుక్కాపూర్ ఎక్స్ రోడ్ పై మహాధర్న…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కారు. గురువారం భువనగిరి మండలం తుక్కాపూర్ గ్రామ సర్పంచ్ బిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు ఆధ్వర్యంలో తుక్కాపూర్ ఎక్స్ రోడ్, నల్లగొండ రోడ్డు…

పిఎసిఎస్ చైర్మన్ గా రాంరెడ్డి

ముద్ర,యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట పిఎసిఎస్ చైర్మన్ గా ఉమ్మడి రాంరెడ్డి బుధవారం యాదగిరిగుట్ట కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి వారి అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.…

దివ్యాంగులు సహాయ ఉపకరణాలు సద్వినియోగం చేసుకోవాలి : భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : దివ్యాంగులు సహాయ ఉపకరణాలు సద్వినియోగం చేసుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం రావిభద్రారెడ్డి ఫంక్షన్ హాల్ లో జిల్లా మహిళా శిశు వికలాంగుల వయో వృద్ధుల సంక్షేమ శాఖ …

నూతన వధూవరులను ఆశీర్వదించిన నాయకులు

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : పట్టణంలోని 25వ వార్డ్ కౌన్సిలర్ బెండలాల్ రాజ్ బెండస్వరూపల కుమారుడు సిద్ధార్థ వివాహం బుధవారం నాగారంలో జరగగా కాంగ్రెస్ పార్టీ నాయకులు హీరే కార్ శ్రీను హాజరై వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో యూత్…

వృద్ధాప్య పెన్షన్ల కోసం ప్రవేశపెట్టిన ముఖ ఆధారిత గుర్తింపును వెంటనే రద్దు చేయాలి : కొండమడుగు…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : వృద్ధాప్య పెన్షన్ల కోసం ప్రవేశపెట్టిన ముఖ ఆధారిత గుర్తింపు ప్రక్రియ వల్ల లబ్ధిదారులు, ముఖ్యంగా వృద్దులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే పెన్షన్ల దారుల ముఖ ఆధారిత గుర్తింపు రద్దు చేయాలని…

స్వర్ణగిరీష్యుడికి అష్టదళ పాదపద్మార్చన సేవ

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య పాదారవిందములకు ఒక వంద ఎనిమిది బంగారు అష్టదళ పద్మ పుష్పాలతో అష్టోత్తర శతనామాలతో అష్టదళ పాదపద్మార్చన సేవ బుధవారం నిర్వహించారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన…