Take a fresh look at your lifestyle.
Browsing Category

Bhuvanagiri

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న రాజ్యసభ ఎంపీ వేం నరేంధర్ రెడ్డి

ముద్ర, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఘనంగా స్వాగతం…

పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు భవిష్యత్తు ప్రణాళికను రూపొందించాలి :ప్రభుత్వ విప్

ముద్ర ప్రతినిధి, యాదాద్రి​భువనగిరి : ఆలేరు ఎమ్మెల్యే,డీసీసీ అధ్యక్షుడు బీర్ల అయిలయ్య పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు భవిష్యత్తు ప్రణాళికను రూపొందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే,డీసీసీ అధ్యక్షుడు బీర్ల…

యాదగిరిగుట్ట నారసింహుని హుండీ ఆదాయం రూ.2.48 కోట్లు.

ముద్ర, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి హుండీలను మంగళవారం ఆలయ సిబ్బంది లెక్కించారు. ఎస్పీఎఫ్ హోంగార్డుల భద్రత నడుమ స్వామి వారి హుండీలను కొండకింద సత్యనారాయణ స్వామి మండపంలోకి తరలించి ఈవో భవాని శంకర్ ఆలయ…

ఆహార తయారీలో వ్యక్తిగత పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి : మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి​భువనగిరి : ఆహార తయారీలో వ్యక్తిగత పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ అన్నారు. మంగళవారం పట్టణంలోని వీధి వ్యాపారులు, పాఠశాలల మధ్యాహ్న భోజన నిర్వాహకులు…

మిత్రుడిని చంపి.. శవాన్ని తగలబెట్టి.. మిస్టరీగా మారిన హత్య కేసును ఛేదించిన భువనగిరి పోలీసులు

 సాంకేతిక ఆధారాలతో నిందితుడి గుర్తింపు.. అరెస్ట్ ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : మద్యం తాపించి ప్రాణ స్నేహితుడిని దారుణంగా హత్య చేసి, ఆధారాలు దొరకకుండా శవాన్ని తగలబెట్టిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంటి క్లూ లేని ఈ…

రైతులకు అధిక ఆదాయం అందించే పంటలపై దృష్టి సారించాలి : భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : జిల్లాల్లో వ్యవసాయ, ఉద్యాన శాఖల సమన్వయంతో సాగు విధానాల్లో విప్లవాత్మక మార్పులు రావాలని, ముఖ్యంగా రైతులకు అధిక ఆదాయం అందించే పంటలపై దృష్టి సారించాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి…

ఈనెల 7న భువనగిరిలో జరుగు మేడే ముగింపు సభను జయప్రదం చేయండి : సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ఈనెల 7న గురువారం భువనగిరి ప్రిన్స్ చౌరస్తా లో మే డే ముగింపు వారోత్సవాల సందర్భంగా జరిగే ముగింపు సభను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం…

రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం : ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : రాష్ట్ర ప్రభుత్వం రైతులను, యువకులను, మహిళలను అందరినీ మోసం చేసిందని ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. సోమవారం బిజెపి జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్ అధ్యక్షతన స్థానిక ఎంఎన్ఆర్ గార్డెన్స్ లో…

ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ,స్థానిక…

ఫీజుల దోపిడీ నియంత్రించాలని కలెక్టరేట్ ఏవోకి వినతి పత్రం

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ఫీజుల నియంత్రణ చట్టాన్ని తుంగలో తొక్కి, ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్…