Take a fresh look at your lifestyle.
Browsing Category

Health

తాజ్ పూర్ లో ప్రత్యేక హెల్త్ క్యాంప్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్ పూర్ గ్రామంలో ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా చేపడుతున్న యాక్టివ్ కేస్ ఫైండింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇటీవల డాక్టర్ ర్యాకల…

కేశపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. వెంకటరమణ

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ గారు పిఓ డిటిటి డాక్టర్ ఉమాశ్రీ గారితో కలిసి కేశపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించారు. ఈ సందర్శనలో హాజరు రిజిస్టర్,అవుట్ పేషెంట్ రిజిస్టరు,ఎన్ సి డి రిజిస్టర్, ఫార్మసీ స్టోర్స్ ,పిల్లల…

ఎండిటి చికిత్సతో కుష్టు వ్యాధి పూర్తిగా నివారించవచ్చు

వ్యాధి గుర్తించడం ఆలస్యమైతే శాశ్వత వైకల్యం ఎన్ హెచ్ఆర్సి లెప్రసీ స్పెషల్ మానిటర్ ప్రదీప్తా కుమార్ నాయక్ (ముద్ర , ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): కుష్టు వ్యాధి పూర్తిగా నయం చేయగలిగిన వ్యాధి అని.. సమయానికి మెరుగైన ఔషధ…

సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్‌ పనులను పర్యవేక్షించిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

సంగారెడ్డి ముద్ర ప్రతినిధి మెడికల్, ఫైర్, పొల్యూషన్ కంట్రోల్, వాటర్, ఎలక్ట్రిసిటీ, ఆర్ అండ్ బీ తదితర శాఖల ఉన్నతాధికారులతో టిమ్స్ ఎమర్జెన్సీ బ్లాక్‌లో మంత్రి సమీక్ష.. ఉగాది నాటికి అన్ని సౌకర్యాలతో హాస్పిటల్‌ను సిద్ధం చేయాలని…

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు అంబులెన్స్ డ్రైవర్ పై వేటు

సంగారెడ్డి ముద్ర ప్రతినిధి: జోగిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని పరిశీలిస్తున్న డీసీహెచ్ఎస్. డీసీహెచ్ఎస్ డాక్టర్ షరీఫ్ మంగళవారం జోగిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి తనిఖీ చేశారు సోమవారం వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జోగిపేట ప్రభుత్వ…

హాస్పిటల్ని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి దామోదర

మంత్రి పలుమార్లు ఆస్పత్రిని తనిఖీ చేసిన మారని వైనం జోగిపేట హాస్పిటల్లో రిజిష్టర్ పరిశీలిస్తున్న మంత్రి. సంగారెడ్డి, ముద్ర ప్రతినిధి: మంత్రి ఈరోజు సాయంత్రం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా బాలింతల…

ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఆరోగ్య పథకం-మరో 15 రోజుల్లో ప్రారంభం -ఈహెచ్ఎస్ ట్రస్టు భేటీలో కీలక నిర్ణయం

  ముద్ర, తెలంగాణ బ్యూరో : మరో 15 రోజుల్లో రాష్ట్రంలో వివిధ శాఖల్లో విధులు నిర్వర్తిస్తోన్న ఉద్యోగుల కోసం కొత్త ఆరోగ్య పథకం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగుల మూల వేతనంలో 1.5 శాతం ఆ పథకానికి చెల్లించేలా నిర్ణయం…

సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలి-జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

  -ప్రతి గర్భిణీకి టీఫా తప్పనిసరి -మాతా శిశు కేంద్రంలో మరిన్ని పడకలు   సాధారణ ప్రసవాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, తప్పనిసరి అయితేనే సిజేరియన్ చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వైద్య బృందానికి సూచించారు. కరీంనగర్ మాత శిశు సంరక్షణ…

వైద్యం, విద్యకు రేవంత్ సర్కార్ పెద్దపీట: బండి రమేష్

ఫతేనగర్‌లో ఘనంగా మెగా హెల్త్ క్యాంప్ ముద్ర,కూకట్‌పల్లి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. ఆదివారం…

మాతా శిశు ఆరోగ్య పరిరక్షణకు చర్యలు -కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రభుత్వ మాతా, శిశు ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని మాతా, శిశు ఆసుపత్రిని ఆమె శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఇన్‌…