Take a fresh look at your lifestyle.
Browsing Category

Jagitial

బీఆర్ఎస్‌లో వర్గపోరు? మంత్రి అడ్లూరి సంచలన వ్యాఖ్యలు

రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అంతర్గత పరిస్థితి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేసిన తాజా వ్యాఖ్యలు పార్టీలో విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయనే సంకేతాలు ఇస్తున్నాయి. మంత్రి అడ్లూరి…

నోరు ఉందని కొప్పుల ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదు..: మంత్రి అడ్లూరి

అక్కపల్లి లిఫ్ట్ తో పాటు రోళ్లవాగు మిగిలిన ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.. నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.. చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించడం లక్ష్యం.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. ముద్ర, ధర్మపురి:…

జగిత్యాల నుంచి బిఆర్ఎస్ జైత్రయాత్ర…

రెండున్నర ఏళ్లలో సీఎంకు మేడిగడ్డకు పోవడానికి టైం లేదు... రేవంత్ రెడ్డి హైటే కాదు... బుర్ర కూడా తక్కువే... కేటీఆర్ రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి... హరీష్ రావు రేవంత్ రెడ్డి ప్రతిపాదనపై హరీశ్ రావు సెటైర్లు.. తెలంగాణపై తేజస్వి…

జనగణన కార్యక్రమంను విజయవంతంగా నిర్వహించాలి… జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: త్వరలో నిర్వహించే జనగణన కార్యక్రమంను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. రాబోయే జనగణన–2027 కార్యక్రమంను విజయవంతంగా నిర్వహించేందుకు జగిత్యాల జిల్లాలో ఎంపికైన…

అప్పుడు చెల్లని రూపాయి ఇప్పుడెలా చెల్లుతుంది? మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్…

  జీవన్ రెడ్డి పార్టీ వీడటంపై హాట్ కామెంట్స్... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: మాజీ మంత్రి జీవన్ రెడ్డిని గతంలో చెల్లని రూపాయి గా విమర్శించిన బిఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ ఇప్పుడు ఆయనను పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తున్నారో చెప్పాలని…

అంగన్ వాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుతాం..జగిత్యాల జిల్లాలో అంగన్ వాడీ టీచర్లకు సెల్ ఫోన్లు పంపిణీలో…

రాష్ట్రంలో మహిళలకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.. జగిత్యాల: కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల సమయంలో అంగన్ వాడి టీచర్లకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి…

విద్యకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం..లక్ష్మిపూర్ ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి విగ్రహం…

జగిత్యాలలో త్వరలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం.. జగిత్యాల రూరల్: రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన ప్రభుత్వ విద్య…

ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి… టీజీఈజెఏసి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలతో…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని టీజీఈజెఏసి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు టిజిఈజెఏసి రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు టిజిఈజెఏసి జగిత్యాల జిల్లా పక్షాన జిల్లా చైర్మన్ మిర్యాల నాగేందర్…

రైస్ మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలను పాటించాలి…. జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్ లత.. పలు రైస్…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జిల్లాలోని రైస్ మిల్లర్లు ప్రభుత్వా నిబంధనలను కచ్చితంగా పాటించాలని జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత పేర్కొన్నారు. కొడిమ్యాల మండలంలోని పలు రైస్ మిల్లులను అదనపు కలెక్టర్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ…

కేసీఆర్ సభను విజయవంతం చేయాలి… బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు

జగిత్యాలలో బిఆర్ఎస్ సన్నాహక సమావేశం... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఈనెల 20న జగిత్యాలలో నిర్వహించే కెసిఆర్ బహిరంగ సభకు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల…