Take a fresh look at your lifestyle.
Browsing Category

politics

ధాన్యం కొనుగోలులో కేంద్ర నిబంధనల వల్ల ఆలస్యం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

నిబంధనలు సడలించి కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. తడిసిన వరి ధాన్యం, మక్కజొన్నలను పరిశీలించిన మంత్రి అడ్లూరి.. ముద్ర, కరీంనగర్ : అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనల…

ఘనంగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

విస్తృతంగా వివిధ ప్రాంతాలలో ఘనంగా కేక్ కటింగ్ లు సేవా కార్యక్రమాలు నాఖా చౌరస్తా లో క్రేన్ సహాయంతో గజ మాలతో నరేందర్ రెడ్డి ని సన్మానించి అనంతరం కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు ముద్ర, కరీంనగర్ : సుడా…

కరీంనగర్‌లో ఘనంగా టీపీసీసీ అధికార ప్రతినిధి మేనేని రోహిత్ రావు జన్మదిన వేడుకలు

కరీంనగర్ నియోజకవర్గ నాయకులు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేనేని రోహిత్ రావు జన్మదిన వేడుకలు కరీంనగర్ కేంద్రంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు నగరం అంతటా పలు సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాలు…

ఖబర్దార్ కేటీఆర్.. : మంత్రి అడ్లూరి

అంతర్రాష్ట్ర దొంగలకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లింకు పెడతావా..? -  మంత్రి అడ్లూరి తీరు మార్చుకోకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు గట్టి బుద్ధి చెప్తారు.. 2014 నుండి 23 వరకు జరిగిన దోపిడీ, దొంగతనాలు, హత్యలకు నాటి సీఎం కేసీఆర్ బాధ్యత…

కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఇష్టారాజ్యంగా మాట్లాడుతే ఊరుకోం

జరిగిన సంఘటన పై మాట్లాడాలే గాని బాధ్యత మరచి బలుపు మాటలు మాట్లడమేంటి కరీంనగర్ గడ్డకు వచ్చి కేటిఆర్ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు ఇక చూస్తూ ఊరుకోం ఖచ్చితంగా దుండగులను సాధ్యమైనంత తొందరగా పట్టుకుంటాం సంఘటన జరిగిన వెంటనే ముగ్గురం…

ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్ కుమార్ ప్రమాణ స్వీకారం

– మే డే వేడుకలు ఘనంగా నిర్వహణ ముద్ర హైదరాబాద్ : ఫిల్మ్ ఫెడరేషన్ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయం సాధించిన వల్లభనేని అనీల్ కుమార్ ఈరోజు అధికారికంగా ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఫెడరేషన్ కార్యాలయం వద్ద ఉదయం జరిగిన ఈ ప్రమాణ స్వీకార…

బాలల భరోసా ప్రభుత్వ లక్ష్యం..

కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. డ్రగ్స్ రహిత తెలంగాణ ముఖ్యమంత్రి గారి లక్ష్యం.. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. ముద్ర, జగిత్యాల: బాలల సంరక్షణ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని ఆరేళ్లలోపు పిల్లలు…

రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలి

చిగురు మామిడి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు రాకుండా ఎమ్మార్వో,ఎంపీడీఓ, ఏఈవో,లు నిరబతర పర్యవేక్షణ చేయాలి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు మండలంలో తాగునీటి సరఫరా లో…

రైతుకు ఎటువంటి ఇబ్బంది కలుగనియ్యం

బొమ్మకల్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ముద్ర, కరీంనగర్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతును అన్నివిధాలా ఆదుకుంటుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి…

పార్టీ పెట్టే అన్ని డబ్బులు కవితకు ఎక్కడివి..? : మంత్రి అడ్లూరి

కేసీఆర్ కుటుంబం ముందు ఆస్తి తగాదాలు పరిష్కరించుకోవాలి.. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. ధర్మారం మండలం మక్కల, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి.. ముద్ర, ధర్మారం: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి…