Take a fresh look at your lifestyle.
Browsing Category

politics

కొండగట్టు గిరి ప్రదక్షిణలో పాల్గొన్న మంత్రి అడ్లూరి..

ముద్ర న్యూస్ , కొండగట్టు : గురు వ్యాస పౌర్ణమి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి గిరిప్రదక్షిణలు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం…

విద్యార్థి సంఘాల బంద్ విజయవంతం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం లో కేంద్ర మంత్రి రాజీనామాతో పాటు ఎన్ టీ ఎ ను రద్దు చేయాలంటూ వామపక్షాలు ఇచ్చిన బంద్ పిలుపు విజయవంతమైంది. ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం…

మోడల్ స్కూల్ లో మంత్రి అడ్లూరి పర్యటన

వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లె తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో గత కొన్ని రోజులుగా విద్యార్థులు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని ఉపాధ్యాయులు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి దృష్టికి…

కనీస వేతనాల సవరణపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి: బండారు దత్తాత్రేయ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కనీస వేతనాల పెంపు కోసం నిర్వహించిన ఆల్ ట్రేడ్ యూనియన్ రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ గవర్నర్, మాజీ కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. ఈ సమావేశం బండారు వైష్ణవ్ మెమోరియల్…

ధాన్యం కొనుగోలులో బాధ్యత మరిచిన కేంద్ర ప్రభుత్వం..రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్…

మిల్లర్ల వద్ద నుండి మూడు పంటల బియ్యం ఎఫ్ సీఐ ఎందుకు తీసుకోలేదో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి.. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఆందోళన చెందవద్దు.. ధర్మారం: ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం బాధ్యత…

గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధికి కృషి..రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

పెగడపల్లి మండల రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు.. ముద్ర న్యూస్, పెగడపల్లి: గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు సాధించి ధర్మపురి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రవాణా సౌకర్యాలు మెరుగు పరుస్తామని రాష్ట్ర సాంఘీక…

సతీషన్ సారథ్యంలోనే కేరళం అభివృద్ధి సాధ్యం-రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ.…

సీఎం అభ్యర్థిగా సతీషన్ ఎంపిక గొప్ప నిర్ణయం 14 ఏళ్ల క్రితమే మేమిద్దరం తమిళనాడులో ఏఐసిసి ఇన్చార్జి ఇన్చార్జిలుగా పనిచేశాం ******* ముద్ర, కేరళ: కాబోయే ముఖ్యమంత్రి వీ.డి. సతీషన్ సారథ్యంలో కేరళం రాష్ట్రం ఎంతో…

హైదరాబాద్‌లో సింధు ఆసుపత్రిని ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం హైదరాబాద్‌లో అత్యాధునిక వైద్య సదుపాయాలతో నిర్మితమైన సింధు ఆసుపత్రిని ప్రారంభించారు. నగరం , పరిసర ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడంలో ఈ ఆసుపత్రి కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని…

కులగణనపై ప్రధాని స్పష్టమైన హామీ ఇవ్వాలి

- గోటూరి రవీందర్ గౌడ్ విజ్ఞప్తి ముద్ర న్యూస్ బ్యూరో హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా వెంటనే కులగణన జరిపించాలని బీసీ పొలిటికల్ జేఏసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గోటూరి రవీందర్ గౌడ్ కోరారు. ఆదివారంనాడు హైదరాబాద్ వస్తున్న…

‘ప్రైవేట్’ విద్యాసంస్థల దోపిడీని అరికట్టడంలో సర్కార్ విఫలం-టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత

ఫీజుల నియంత్రణ చట్టం ఈ నెలలోనే తేవాలి ఫీజు పెంచొద్దంటూ జీవో జారీ చేయాలి ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో అవినీతి పై స్పందించాలి ఉచిత విద్య, వైద్యం మా పార్టీ విధానం మాట తప్పితే అమరవీరుల స్థూపం వద్ద రాళ్లతో…